Category: Latest News

Read the Latest Updates on Movie News, Latest Released Movie Reviews, Gossip, International News, and Andhra and Telangana Political News on News Velugu.

పరిశ్రమల అభివృద్ధికి కట్టుబడి ఉంది : మంత్రి శ్రీధర్ బాబు

పరిశ్రమల అభివృద్ధికి కట్టుబడి ఉంది : మంత్రి శ్రీధర్ బాబు

తెలంగాణ : పెట్టుబడిదారులకు సౌకర్యాలు, మౌలిక సదుపాయాలు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం ముందుంటుందని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి  శ్రీధర్ బాబు  అన్నారు. అంతర్జాతీయ సెమీకండక్టర్ల కంపెనీ అలెగ్రో ... Read More

సంక్రాంతి  నుంచి సన్న బియ్యం..!

సంక్రాంతి  నుంచి సన్న బియ్యం..!

తెలంగాణ : వచ్చే సంక్రాంతి  నుంచి రేషన్‌తో సహా అన్ని హాస్టళ్లకు సన్న బియ్యం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు చెప్పారు. ... Read More

ఘనంగా బిర్సా ముండా జయంతి: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న

ఘనంగా బిర్సా ముండా జయంతి: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న

యాదాద్రి భువనగిరి జిల్లా: కలెక్టరేట్ సమావేశం మందిరంలో జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బిర్సా ముండా జయంతి వేడుకలకు భువనగిరి శాసన మండలి సభ్యులు తీన్మార్ మల్లన్న, ... Read More

అందరికి సంక్షేమ పథకాలు అందాలి : మంత్రి పొంగులేటి

అందరికి సంక్షేమ పథకాలు అందాలి : మంత్రి పొంగులేటి

నిర్మల్ జిల్లా :   ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందేలా తగు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బైంసాలో నిర్మల్ జిల్లా కలెక్టర్  అభిలాష ... Read More

గ్రంధాలయాల అభివృద్ధికి కృషిచేస్తా

గ్రంధాలయాల అభివృద్ధికి కృషిచేస్తా

రాజన్న సిరిసిల్ల జిల్లా:  గ్రంథాలయ ఛైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్ ప్రమాణ స్వీకార ఉత్సవానికి మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. నిరుద్యోగులకు అవసరమయ్యే పోటీ పరీక్షల పుస్తకాలను ... Read More

అభివృద్ధి కోసం అప్పులు చేయాలి.. సంక్షేమం కోసం కాదు.. జగన్‌పై మండిపడ్డ పయ్యావుల కేశవ్‌

అభివృద్ధి కోసం అప్పులు చేయాలి.. సంక్షేమం కోసం కాదు.. జగన్‌పై మండిపడ్డ పయ్యావుల కేశవ్‌

అమరావతి, న్యూస్ వెలుగు; ఏపీ మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ ఆర్థిక ఉగ్రవాది అని ఏపీ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌ విమర్శించారు. జగన్‌ ఐదేళ్లపాటు రాష్ట్రంలో ఆర్థిక ... Read More

వైసీపీ పాలనపై అసెంబ్లీలో పవన్‌కల్యాణ్‌ సంచలన వ్యాఖ్యలు

వైసీపీ పాలనపై అసెంబ్లీలో పవన్‌కల్యాణ్‌ సంచలన వ్యాఖ్యలు

అమరావతి : ఏపీలో ఐదేళ్ల పాటు పాలన కొనసాగించిన వైసీపీపై డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌  సంచలన వ్యాఖ్యలు చేశారు. దురదృష్టవశాత్తు 2019లో నేరస్తులు అధికారంలోకి వచ్చారని ఆరోపించారు. అసెంబ్లీ ... Read More