Category: Latest News

Read the Latest Updates on Movie News, Latest Released Movie Reviews, Gossip, International News, and Andhra and Telangana Political News on News Velugu.

కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన : ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల

కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన : ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల

అమరావతి, న్యూస్ వెలుగు; ఇది ప్రజల బడ్జెట్ కాదు. మోసపూరిత బడ్జెట్. ఆంధ్ర రాష్ట్ర ప్రజలను నిలువునా మోసం చేసిన బడ్జెట్. బడ్జెట్ అంటే కేటాయింపులు. ఇది కేటాయింపులు ... Read More

బాలలకు శుభాకాంక్షలు తెలిపిన :ఏపీ గవర్నర్

బాలలకు శుభాకాంక్షలు తెలిపిన :ఏపీ గవర్నర్

అమరావతి; నేడు  బాలల దినోత్సవం సందర్భంగా..ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ బాలలకు శుభాకాంక్షలు తెలిపారు.భారత ప్రధమ ప్రధాని భారత రత్న పండిట్ జవహర్ లాల్ నెహ్రూ జన్మదినాన్ని పురస్కరించుకుని ... Read More

శాసన సభ, శాసన మండలికి ఛీప్ విప్, విప్ లు నియమాకం

శాసన సభ, శాసన మండలికి ఛీప్ విప్, విప్ లు నియమాకం

 అమరావతి; శాసన సభ, శాసన మండలికి ఛీప్ విప్, విప్ లుగా నియమితులైన శాసన సభ్యులు, మండలి సభ్యులు  ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడుని నేడు మర్యాదపూర్వకంగా కలిశారు. ... Read More

ఏ మానవహక్కుల సంఘానికి వైసీపీ ఫిర్యాదు

ఏ మానవహక్కుల సంఘానికి వైసీపీ ఫిర్యాదు

అమరావతి : ఏపీలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుందని, వెంటనే జోక్యం చేసుకుని విచారణ జరపాలని వైసీపీ ఎంపీలు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఎంపీలు  వైవీ సుబ్బారెడ్డి, ... Read More

శ్రీ అమ్మవారిని దర్శించుకున్న ప్రముఖ హీరో వరుణ్ తేజ్..

శ్రీ అమ్మవారిని దర్శించుకున్న ప్రముఖ హీరో వరుణ్ తేజ్..

విజయవాడ, న్యూస్ వెలుగు;  శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ప్రముఖ చలనచిత్ర కధానాయకులు వరుణ్ తేజ్  బృందం అమ్మవారి ఆలయమునకు విచ్చేయగా ఆలయ అధికారులు అమ్మవారి దర్శనం కల్పించారు. ... Read More

ఎపి బయో ఇంధన రంగంలో రిలయన్స్ భారీ పెట్టుబడులు చారిత్రాత్మకం!

ఎపి బయో ఇంధన రంగంలో రిలయన్స్ భారీ పెట్టుబడులు చారిత్రాత్మకం!

రిలయన్స్ నిర్ణయం ఎపి ప్రజలు, పారిశ్రామికవేత్తల్లో విశ్వాసం పెంచింది స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కు రిలయన్స్ పెట్టుబడులే నిదర్శనం బయో ఇంధన ప్రాజెక్టు ఒప్పందం సందర్భంగా మంత్రి ... Read More

ఈనెల 18న తిరుపతిలో కార్తీక దీపోత్సవం

ఈనెల 18న తిరుపతిలో కార్తీక దీపోత్సవం

తిరుపతి : పవిత్రమైన కార్తీక మాసం సందర్భంగా ఆధ్వర్యంలో ఈనెల 18వ తేదీన తిరుపతిలోని  టీటీడీ పరిపాలనా భవనం మైదానంలో కార్తీక దీపోత్సవాన్ని వైభవంగా నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ... Read More