Category: Latest News

Read the Latest Updates on Movie News, Latest Released Movie Reviews, Gossip, International News, and Andhra and Telangana Political News on News Velugu.

టీటీడీ బోర్డు మెంబర్స్‌ వీరే.. తెలంగాణకు చెందిన ఐదుగురికి చోటు

టీటీడీ బోర్డు మెంబర్స్‌ వీరే.. తెలంగాణకు చెందిన ఐదుగురికి చోటు

తిరుమల: టీటీడీ పాలక మండలి కొత్త సభ్యుల జాబితాను ప్రభుత్వం విడుదల చేసింది. చైర్మన్‌గా బీఆర్‌ నాయుడితో పాటు మరో 24 మంది సభ్యుల పేర్లను ప్రకటించింది. సభ్యుల్లో ... Read More

గీత కార్మికులకు 340 మద్యం దుకాణాల కేటాయింపు : మంత్రి కొల్లు రవీంద్ర

గీత కార్మికులకు 340 మద్యం దుకాణాల కేటాయింపు : మంత్రి కొల్లు రవీంద్ర

అమరావతి: ఏపీలో మద్యం దుకాణాలను  పారదర్శకంగా కేటాయించామని రాష్ట్ర గనులు, ఎక్సైజ్‌శాఖ మంత్రి కొల్లు రవీంద్ర  తెలిపారు. ఇప్పటికే నాణ్యమైన మద్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చామని వెల్లడించారు.గీత కార్మికులకు  340 ... Read More

ఆంధ్రప్రదేశ్‌లో విషాదం.. ఉల్లిగడ్డ బాంబు పేలి ఒకరి మృతి..!

ఆంధ్రప్రదేశ్‌లో విషాదం.. ఉల్లిగడ్డ బాంబు పేలి ఒకరి మృతి..!

ఏలూరు; దీపావళి సందర్భంగా అందరూ సాయంత్రం ఇంటి ముందు దీపాలు వెలిగించి పటాకులు కాలుస్తాం. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా ప్రమాదం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏలూరు జిల్లాలో ... Read More

ఎఐ సమర్థ వినియోగంతో పరిపాలనలో దీర్ఘకాల సమస్యలకు చెక్!

ఎఐ సమర్థ వినియోగంతో పరిపాలనలో దీర్ఘకాల సమస్యలకు చెక్!

భారత్ లో డాటా విప్లవం ద్వారా ఎపికి $100 బిలియన్ల పెట్టుబడులు రాజకీయాల్లో ఎత్తుపల్లాలు చూశా... నా స్థానాన్ని ప్రజలే నిర్ణయిస్తారు ఆర్థికంగా స్థిరపడ్డాకే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు రాజకీయాల్లోకి ... Read More

మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ పత్రాల పరిశీలన నేడు ..!

మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ పత్రాల పరిశీలన నేడు ..!

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ పత్రాల పరిశీలన ఈరోజు బుధవారం జరుగుతోంది. నామినేషన్ల దాఖలుకు నిన్న మంగళవారం చివరి రోజు అని తెలియజేసారు. మహారాష్ట్ర అసెంబ్లీలోని 288 స్థానాలకు ... Read More

ప్రమాదకర స్థాయిలో ఢిల్లీ ప్రజలు..!

ప్రమాదకర స్థాయిలో ఢిల్లీ ప్రజలు..!

ఢిల్లీ: లో గాలి నాణ్యత ప్రమాదకర స్థాయికి చేరుకోవడంతో, దేశ రాజధానిలో గాలి నాణ్యత తక్కువగా ఉన్నందున ప్రజాపనుల శాఖ (పిడబ్ల్యుడి) వాహనాలు బుధవారం నీటిని స్ప్రే చేశాయి. ... Read More

కరవు మండలాలు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం

కరవు మండలాలు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం

అమరావతి: ఖరీఫ్ సీజన్‌- 2024 కు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కరవు మండలాల జాబితాను విడుదల చేసింది. నైరుతీ రుతుపవనాల సీజన్‌లో కర్నూలు, అనంతపురం, సత్యసాయి, అన్నమయ్య, ... Read More