Category: Latest News

Read the Latest Updates on Movie News, Latest Released Movie Reviews, Gossip, International News, and Andhra and Telangana Political News on News Velugu.

అన్న క్యాంటీన్ ను ప్రారంభించిన రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి

అన్న క్యాంటీన్ ను ప్రారంభించిన రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి

కర్నూలు,అక్టోబర్ 25: పేదల ఆకలి తీర్చేందుకు అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేసి నాణ్యమైన, రుచికరమైన ఆహారాన్ని 5 రూపాయలకే అందిస్తున్నామని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ ... Read More

భారత పశు గణన కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి

భారత పశు గణన కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి

టెక్కలి నియోజకవర్గం : గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు ప్రధాన వనరు పశువులేనని... రాష్ట్ర వ్యవసాయ పశుసంవర్ధక శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. టెక్కలి నియోజకవర్గం కోటబొమ్మాళి మండలం ... Read More

నూతన పారిశ్రామిక విధానాలతో రాష్ట్ర అభివృద్ధి : మంత్రి పార్థసారథి

నూతన పారిశ్రామిక విధానాలతో రాష్ట్ర అభివృద్ధి : మంత్రి పార్థసారథి

అమరావతి : రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం రైల్వే ప్రాజెక్టులు కేటాయించడం ఎంతో హర్షణీయమని.. రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. కూటమి ప్రభుత్వం ... Read More

ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది : మంత్రి సత్యకుమార్

ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది : మంత్రి సత్యకుమార్

పల్నాడు జిల్లా : దాచేపల్లిలో అనారోగ్యంతో మృతి చెందిన కుటుంబ సభ్యులకు... రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుదని.. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ భరోసా ఇచ్చారు. ... Read More

ఉచిత గ్యాస్‌ పంపిణీకి సిద్దిమైన ప్రభుత్వం

ఉచిత గ్యాస్‌ పంపిణీకి సిద్దిమైన ప్రభుత్వం

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో దీపావళి నుంచి ఉచిత గ్యాస్‌ పంపిణీ నేపధ్యంలో..ఈనెల 29 నుంచి బుకింగ్స్‌ ప్రారంభమవుతాయని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ తెలిపారు. సిలిండర్‌ ... Read More

పార్టీ సభ్యత్వ నమోదు పై పార్టీ నేతలతో సమీక్షించిన ముఖ్యమంత్రి

పార్టీ సభ్యత్వ నమోదు పై పార్టీ నేతలతో సమీక్షించిన ముఖ్యమంత్రి

అమరావతి:  తెలుగు దేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంపై ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్షించారు. పార్టీని బలోపేతం చేయడం, నామినేటెడ్ పదవుల భర్తీపై ... Read More

ఏపీ హైకోర్టుకు ముగ్గురు కొత్త జడ్జిల నియామకం

ఏపీ హైకోర్టుకు ముగ్గురు కొత్త జడ్జిల నియామకం

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో  మరో ముగ్గురు కొత్త జడ్జిలను నియమకానికి రాష్ట్రపతి  ఆమోదం తెలిపారు. సుప్రీంకోర్టు కొలీజియం కేంద్రానికి చేసిన సిఫారసు మేరకు హైకోర్టుకు ముగ్గురు అదనపు ... Read More