Category: Latest News

Read the Latest Updates on Movie News, Latest Released Movie Reviews, Gossip, International News, and Andhra and Telangana Political News on News Velugu.

గిరి ప్రదక్షిణ కార్యక్రమ పూజలు ప్రారంభం 

గిరి ప్రదక్షిణ కార్యక్రమ పూజలు ప్రారంభం 

విజయవాడ, న్యూస్ వెలుగు;శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం గురువారం పౌర్ణమి సందర్బంగా ఉదయం 05.55 గంటలకు ఘాట్ రోడ్ ఏంట్రన్స్ వద్ద ఉన్న కామదేను అమ్మవారి దేవస్థానం నుండి ... Read More

భార‌తీయ జ‌న‌తా పార్టీ కేంద్ర‌ ఎన్నిక‌ల క‌మిటీ  భేటీ

భార‌తీయ జ‌న‌తా పార్టీ కేంద్ర‌ ఎన్నిక‌ల క‌మిటీ భేటీ

ఢిల్లీ : మ‌హారాష్ట్ర‌, ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు కేంద్ర ఎన్నిక‌ల సంఘం షెడ్యూల్ ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో భార‌తీయ జ‌న‌తా పార్టీ కేంద్ర‌ ఎన్నిక‌ల క‌మిటీ కొత్త దిల్లీలో భేటీ ... Read More

జమ్మూ కశ్మీర్  నూతన ముఖ్యమంత్రిగా ఒమర్ అబ్దుల్లా

జమ్మూ కశ్మీర్  నూతన ముఖ్యమంత్రిగా ఒమర్ అబ్దుల్లా

జమ్మూ కశ్మీర్:  నూతన ముఖ్యమంత్రిగా నేష‌న‌ల్ కాన్ఫ‌రెన్స్ పార్టీ నేత‌ ఒమర్ అబ్దుల్లా ప్రమాణస్వీకారం చేశారు. లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్‌ సిన్హా ఆయనతో ప్రమాణం చేయించారు. దీంతో మొదటి ... Read More

NSGని స్థాపించి నేటికి 40 ఏళ్లు : ప్రధాని

NSGని స్థాపించి నేటికి 40 ఏళ్లు : ప్రధాని

ఢిల్లీ :  బ్లాక్ క్యాట్స్‌గా పిలిచే జాతీయ భ‌ద్ర‌తా ద‌ళం.. NSGని స్థాపించి నేటికి 40 సంవ‌త్స‌రాలు పూర్త‌య్యాయి. NSG వ్య‌వ‌స్థాప‌క దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకుని ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర ... Read More

ప్రజాదర్బార్ కు తరలివచ్చిన నిర్వశితులు

ప్రజాదర్బార్ కు తరలివచ్చిన నిర్వశితులు

మంగళగిరి : ఉండ‌వ‌ల్లి నివాసంలో 42వ రోజు నిర్వహించిన “ప్రజాదర్బార్”కు మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గంతోపాటు రాష్ట్ర‌వ్యాప్తంగా ప్ర‌జ‌లు త‌ర‌లివ‌చ్చి వారి స‌మ‌స్య‌లు వివ‌రించారు. మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గం నుంచి వైద్య‌సాయం కోసం ... Read More

అగస్త్య ఇంటర్నేషనల్ ప్రతినిధులతో  మంత్రి నారా లోకేష్

అగస్త్య ఇంటర్నేషనల్ ప్రతినిధులతో మంత్రి నారా లోకేష్

గుంటూరుజిల్లా:  ఉండవల్లిలోని నివాసంలో అగస్త్య ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ప్రతినిధులు మంత్రి నారా లోకేష్ తో సమావేశమయ్యారు. దేశంలో ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులు, ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుల్లో ఆసక్తి, సృజనాత్మకత, ... Read More

రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి

రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి

అమరావతి :  ముఖ్యమంత్రి  నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన బుధవారం సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ... Read More