Category: News

Latest Politics News: Get the latest news on Indian politics, including Andhra Pradesh and Telangana. Find top politician news headlines from India and worldwide.

సంత జూటూరులో పడకేసిన పారిశుధ్యం.. బురదతో కంపుకొడుతున్న వీధులు..

సంత జూటూరులో పడకేసిన పారిశుధ్యం.. బురదతో కంపుకొడుతున్న వీధులు..

దుర్వాసనతో అవస్థలు పడుతున్న విద్యార్థులు వృద్ధులు మహిళలు పట్టించుకోని పంచాయతీ అధికారులు బండి ఆత్మకూరు, వెలుగు న్యూస్: మండలంలోని సంతజూటూరు గ్రామంలో పారిశుద్ధ్య లోపంతో ఎక్కడపడితే అక్కడ మురుగు ... Read More

రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోండి

రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోండి

హోళగుంద, న్యూస్ వెలుగు: రెవెన్యూ సదస్సులు రైతులకు ఎంతగానో సమయానుకూలంగా ఉపయోగపడతున్నాయని తహసిల్దార్ సతీష్ అన్నారు. శనివారం మండల పరిధిలోని మడ్డిలింగదహళ్లి గ్రామంలో సర్పంచ్ సుధాకర్ అధ్యక్షతన రెవెన్యూ ... Read More

జూనియర్ కళాశాలలో ప్రారంభమైన డొక్కా సీతమ్మ మధ్యాహ్న పథకం

జూనియర్ కళాశాలలో ప్రారంభమైన డొక్కా సీతమ్మ మధ్యాహ్న పథకం

హోలగుంద,న్యూస్ వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం శనివారం స్థానిక జూనియర్ కళాశాల నందు ప్రారంభమైంది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కళాశాల ... Read More

గడ్డి వాము దగ్ధం స్థలాన్ని పరిశీలించిన సిఐ

గడ్డి వాము దగ్ధం స్థలాన్ని పరిశీలించిన సిఐ

హోళగుంద,న్యూస్ వెలుగు: మండల పరిధిలోని హెబ్బటం గ్రామంలో శుక్రవారం గడ్డివాములు దగ్ధమైన విషయం తెలుసుకున్న ఆలూరు సిఐ వెంకట చలపతి శనివారం సంఘటన స్థలానికి చేరుకొని గడ్డివాములు కాలిపోవడానికి ... Read More

సైబర్ నేరాలపై అవగాహన

సైబర్ నేరాలపై అవగాహన

హోలగుంద, న్యూస్ వెలుగు;  మండల పరిధిలో హెబ్బటం గ్రామంలో శనివారం ప్రజలకు సైబర్ నేరాలు, సీసీ కెమెరాల ఉపయోగం, మత్తు పదార్థాలు, మహిళలపై నేరాలు, మరియు రోడ్డు ప్రమాదాల ... Read More

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ప్రారంభం

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ప్రారంభం

బండి ఆత్మకూరు న్యూస్ వెలుగు: బండి ఆత్మకూరు మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ను ఎంఈఓ మోహన్ రెడ్డి శారద కళాశాల ... Read More

రద్దీరోజులందు స్పర్శదర్శనంలో మార్పులు

రద్దీరోజులందు స్పర్శదర్శనంలో మార్పులు

న్యూస్ వెలుగు, శ్రీశైలం ; శ్రీశైలమహాక్షేత్రాన్ని దర్శించే భక్తుల రద్దీ రోజురోజుకు పెరుగుతున్న కారణంగాను  సర్వదర్శన క్యూలైనులోని సామాన్య భక్తులకు ప్రాధాన్యం ఇవ్వాలనే ఉద్దేశ్యంతో రద్దీరోజులందు శ్రీస్వామివారి స్పర్శదర్శన ... Read More