Category: News

Latest Politics News: Get the latest news on Indian politics, including Andhra Pradesh and Telangana. Find top politician news headlines from India and worldwide.

క్రీడాకారులు స్నేహభావంతో మెలగాలి

క్రీడాకారులు స్నేహభావంతో మెలగాలి

మాజీ మంత్రి కేఈ ప్రభాకర్, రాష్ట్ర ఒలంపిక్స్ సంఘం అధ్యక్షుడు పురుషోత్తం న్యూస్ వెలుగు, కర్నూలు; క్రీడాకారులు అంకితభావంతో పోటీల్లో పాల్గొంటేనే విజేతలుగా నిలుస్తారని మాజీ మంత్రి కేఈ ... Read More

ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కు పంపిణీ

ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కు పంపిణీ

న్యూస్.వెలుగు, ఒంటిమిట్ట; కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం ఒంటిమిట్ట మండలం కొండ మాచుపల్లి గ్రామానికి చెందిన చింత గింజల. శకుంతల అనే మహిళ గత కొద్ది రోజుల కిందట ... Read More

వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు

వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు

నగరపాలక కమిషనర్ ఎస్.రవీంద్ర బాబు న్యూస్ వెలుగు, కర్నూల్; నగర ప్రజలకు రానున్న వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తుగానే పకడ్బందీ చర్యలు తీసు కోవాలని నగరపాలక కమిషనర్ ... Read More

5 వ రోజు మహిళా పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థుల దేహధారుడ్య పరీక్షలు

5 వ రోజు మహిళా పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థుల దేహధారుడ్య పరీక్షలు

కానిస్టేబుల్ మెయిన్స్(ఫైనల్) పరీక్షకు 173 మంది మహిళా అభ్యర్దులు ఎంపిక న్యూస్ వెలుగు, కర్నూలు; పోలీసు నియామక పక్రియలో భాగంగా ఉమ్మడి కర్నూలు జిల్లా కు సంబంధించి కానిస్టేబుల్ ... Read More

వాలంటీర్ వ్యవస్థను కొనసాగించాలి

వాలంటీర్ వ్యవస్థను కొనసాగించాలి

కూటమి ప్రభుత్వం10 వాలంటీర్ కు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి న్యూస్ వెలుగు, కర్నూలు; కూటమి ప్రభుత్వం వాలంటీర్స్ ఇచ్చిన హామీ ప్రకారం వాలంటీర్ వ్యవస్థను కొనసాగించి వారి పెండింగ్ ... Read More

 ఘనంగా ప్రపంచ హిప్నోసిస్ దినోత్సవం వేడుకలు

 ఘనంగా ప్రపంచ హిప్నోసిస్ దినోత్సవం వేడుకలు

న్యూస్ వెలుగు, కర్నూలు; ప్రపంచ హిప్నోసిస్ దినోత్సవం సందర్భంగా వ్యక్తిత్వ వికాసం కార్యక్రమాన్ని కర్నూలు ప్రభుత్వ మెడికల్ కళాశాల లోని న్యూ లెక్చరర్ గ్యాలరీ లో నిర్వహించారు. మోటివేషనల్ ... Read More

డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకం ద్వారా ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ప్రారంభం

డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకం ద్వారా ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ప్రారంభం

రాష్ట్ర వ్యాప్తంగా 475 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యనభ్యసిస్తున్న 1,48,149 మంది విద్యార్థులకు 'డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం' అమలు విద్యార్థుల మధ్యాహ్న భోజన పథకం అమలుకు ... Read More