Category: News

Latest Politics News: Get the latest news on Indian politics, including Andhra Pradesh and Telangana. Find top politician news headlines from India and worldwide.

.దేవనకొండలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించిన ఎం.పి బస్తిపాటి నాగరాజు

.దేవనకొండలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించిన ఎం.పి బస్తిపాటి నాగరాజు

విద్యార్థులతో కలిసి భోజనం చేసిన ఎం.పి. న్యూస్ వెలుగు, కర్నూలు; రానున్న రోజుల్లో విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెచ్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని కర్నూలు ... Read More

అన్నదాన నిమిత్తం విరాళం అందజేత

అన్నదాన నిమిత్తం విరాళం అందజేత

 విజయవాడ, న్యూస్ వెలుగు:  శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం లో మచిలీపట్నం కు చెందిన దాత డా. డొక్కు కృష్ణా డీటేక్టివ్, భారతీ దేవి దంపతులు శ్రీ అమ్మవారి ... Read More

అమ్మవారి ని  దర్శించుకున్న ఎంపీ   డికే అరుణ

అమ్మవారి ని దర్శించుకున్న ఎంపీ డికే అరుణ

విజయవాడ, న్యూస్ వెలుగు: శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో  శ్రీ అమ్మవారి దర్శనార్థం శుక్రవారం పార్లమెంట్ సభ్యులు (మెహబూబ్ నగర్) డి కే అరుణ కుటుంబసభ్యులతో కలిసి ఆలయమునకు ... Read More

సావిత్రి బాయి పూలే జయంతి వేడుకలలో పాల్గొన్న పత్తికొండ ఎమ్మెల్యే

సావిత్రి బాయి పూలే జయంతి వేడుకలలో పాల్గొన్న పత్తికొండ ఎమ్మెల్యే

ఆదర్శవంతమైన ఉపాధ్యాయిని కళ్యాణి కుమారి కళ్యాణి మేడమ్ ని ఘనంగా సన్మానించిన పత్తికొండ ఎమ్మెల్య  కెయి శ్యామ్ కుమార్ పత్తికొండ/ తుగ్గలి న్యూస్ వెలుగు ప్రతినిధి: పత్తికొండ నియోజకవర్గ ... Read More

కందుల మిషన్ లో పడి మహిళ దుర్మరణం

కందుల మిషన్ లో పడి మహిళ దుర్మరణం

తుగ్గలి, న్యూస్ వెలుగు ప్రతినిధి: మండల పరిధిలోని రామలింగయ్య పల్లెలో శుక్రవారం ఆ గ్రామానికి చెందిన కోటకుంటి మాధవయ్య భార్య అనంతమ్మ కందుల మిషన్లో కంది కట్టి వేస్తుండగా ... Read More

బొలోరో ద్విచక్ర వాహనం డీ దంపతులు ఇద్దరు దుర్మరణం

బొలోరో ద్విచక్ర వాహనం డీ దంపతులు ఇద్దరు దుర్మరణం

తుగ్గలి, న్యూస్ వెలుగు ప్రతినిధి: మండల పరిధిలోని చెన్నంపల్లి గ్రామానికి చెందిన రాజశేఖర్ అతని భార్య సుమ ఇద్దరు యాడికి గ్రామానికి బట్టల కోసం వెళ్లి బైక్ పై ... Read More

కొత్త రీచ్ ను ఎప్పటికప్పుడు గుర్తించి ఇసుకను ప్రజలకు అందుబాటులో ఉంచాలి

కొత్త రీచ్ ను ఎప్పటికప్పుడు గుర్తించి ఇసుకను ప్రజలకు అందుబాటులో ఉంచాలి

గనుల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ముఖేష్ కుమార్ మీనా న్యూస్ వెలుగు, కర్నూలు; రాష్ట్రంలో కొత్త రీచ్ లను ఎప్పటికపుడు గుర్తించి ఇసుకను ప్రజలకు అందుబాటులోకి ఉండేలా చర్యలు ... Read More