Category: News

Latest Politics News: Get the latest news on Indian politics, including Andhra Pradesh and Telangana. Find top politician news headlines from India and worldwide.

కర్నూలు రేంజ్ డిఐజికి  నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన కర్నూల్ జిల్లా ఎస్పీ.

కర్నూలు రేంజ్ డిఐజికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన కర్నూల్ జిల్లా ఎస్పీ.

న్యూస్ వెలుగు,  కర్నూలు; 2025 నూతన సంవత్సరం సందర్భంగా కర్నూలు రేంజ్ డిఐజి  డాక్టర్ కోయ ప్రవీణ్  ని కర్నూలు జిల్లా ఎస్పీ  జి. బిందు మాధవ్  గురువారం ... Read More

వైయస్ఆర్సీపీ విద్యార్థి విభాగం 2025  క్యాలెండర్ల ఆవిష్కరణ 

వైయస్ఆర్సీపీ విద్యార్థి విభాగం 2025  క్యాలెండర్ల ఆవిష్కరణ 

న్యూస్ వెలుగు, కర్నూల్; వైఎస్ఆర్సిపి విద్యార్థి విభాగం కర్నూలు జిల్లా సంబంధించి నూతన క్యాలెండర్లను కర్నూలు జిల్లా 'వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు ఎస్వీ మోహన్ ... Read More

పట్టణ నిరాశ్రయుల వసతి గృహన్ని పరిశీలించిన న్యాయమూర్తి

పట్టణ నిరాశ్రయుల వసతి గృహన్ని పరిశీలించిన న్యాయమూర్తి

న్యూస్ వెలుగు, కర్నూలు; కర్నూల్ మద్దూర్ నగర్ నందు గల పట్టణ నిరాశ్రయుల వసతి గృహాన్ని పరిశీలించిన న్యాయమూర్తి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి. లీలా ... Read More

లైబ్రేరియన్ మద్దిలేటిని కఠినంగా శిక్షించాలి

లైబ్రేరియన్ మద్దిలేటిని కఠినంగా శిక్షించాలి

 ఎస్ఎఫ్ఐ కర్నూలు జిల్లా గర్ల్స్ కన్వీనర్ కే.సంయుక్త ఎమ్మిగనూరు బనవాసి, న్యూస్ వెలుగు; కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో బనవాసి గురుకుల కళాశాలలో విద్యార్థినిపై లైంగిక దాడి చేసిన లైబ్రరీను ... Read More

న్యూ ఇయర్ వేళ.. మద్యం షాపు యజమానులకు గుడ్ న్యూస్

న్యూ ఇయర్ వేళ.. మద్యం షాపు యజమానులకు గుడ్ న్యూస్

అమరావతి, డిసెంబర్ 31: కొత్త సంవత్సరం ప్రవేశిస్తున్న వేళ.. రాష్ట్రంలో మద్యం షాపుల యజమానులకు చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మద్యం షాపు యజమానులకు ఇచ్చే ... Read More

హుండీ లెక్కింపు రెండవ రోజు రిపోర్ట్ 

హుండీ లెక్కింపు రెండవ రోజు రిపోర్ట్ 

విజయవాడ, న్యూస్ వెలుగు; శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్దానములో  మంగళవారం (రెండవ రోజు)హుండీ లెక్కింపు రిపోర్ట్: నగదు: రూ. 2,10,58,165/- లు, కానుకల రూపములో - బంగారం: ... Read More

కనకదుర్గమ్మని దర్శించుకున్న టీటీడీ ఈవో జె. శ్యామల రావు దంపతులు

కనకదుర్గమ్మని దర్శించుకున్న టీటీడీ ఈవో జె. శ్యామల రావు దంపతులు

విజయవాడ, న్యూస్ వెలుగు; శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో  శ్రీ అమ్మవారి దర్శనార్థం మంగళవారం తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో జె. శ్యామల రావు, ఐఏఎస్ దంపతుల వారు ... Read More