Category: News

Latest Politics News: Get the latest news on Indian politics, including Andhra Pradesh and Telangana. Find top politician news headlines from India and worldwide.

నారాయణ పాఠశాలలో డిజిటల్ తరగతులు

నారాయణ పాఠశాలలో డిజిటల్ తరగతులు

న్యూస్ వెలుగు, కర్నూలు; ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్ ద్వారా విద్యార్థులకు సమర్థవంతమైన ఖచ్చితమైన డిజిటల్ తరగతులు ప్రారంభ మవుతున్నాయని ప్రిన్సిపాల్ మహమ్మద్ అల్తాఫ్ తెలిపారు. స్థానిక మాధవనగర్ లోని ... Read More

కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల పీడియాట్రిక్ సర్జరీ విభాగంలోని పేషెంట్ కు అరుదైన శస్త్రచికిత్స

కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల పీడియాట్రిక్ సర్జరీ విభాగంలోని పేషెంట్ కు అరుదైన శస్త్రచికిత్స

సూపరింటెండెంట్ డా.కె.వెంకటేశ్వర్లు న్యూస్ వెలుగు, కర్నూలు; కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో అనంతపురం జిల్లా కనేకల్ గ్రామ శివారులో 15/11/2024న ఇర్ఫాన్ అనే 12 ఏళ్ల పిల్లవాడు చెట్టు ... Read More

స్మశాన వాటికకు స్థలం కేటాయించాలి

స్మశాన వాటికకు స్థలం కేటాయించాలి

న్యూస్ వెలుగు, కర్నూలు మండలం; ఉల్చాల గ్రామంలో స్మశాన వాటికకు స్థలం కేటాయించాలని డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు రాఘవేంద్ర విజ్ఞప్తి చేశారు.ఈ మేరకు గురువారం కర్నూలు మండలం,ఉల్చాల గ్రామంలో ... Read More

 హెబ్బటం గ్రామాల్లో పొలం పిలుస్తోంది కార్యక్రమo 

 హెబ్బటం గ్రామాల్లో పొలం పిలుస్తోంది కార్యక్రమo 

హొళగుంద, న్యూస్ వెలుగు;  హెబ్బటం గ్రామాల్లో   బుధవారం రబీ ఈ-క్రాప్ బుకింగ్ అందరు రైతులు వచ్చే నెల లాస్ట్ లోపు చేసుకోవాలని   పంట బీమాకి అందరు రైతులు దరఖాస్తు ... Read More

ఘనంగా గెజ్జెహళ్ళి శ్రీ ఆంజనేయ స్వామి భూమి పూజ కార్యక్రమం

ఘనంగా గెజ్జెహళ్ళి శ్రీ ఆంజనేయ స్వామి భూమి పూజ కార్యక్రమం

హోళగుంద,న్యూస్ వెలుగు:మండల పరిధిలోని గెజ్జేహల్లి గ్రామంలో బుధవారం శ్రీ ఆంజనేయ స్వామి ఆలయ జీర్ణోదారణ మరియు కొత్తగా నిర్మించే శిల దేవాలయ నిర్మాణం పనుల భూమి కార్యక్రమం గేజ్జెహళ్లి ... Read More

సమస్యలు పరిష్కారించడానికే రెవిన్యూ సదస్సు

సమస్యలు పరిష్కారించడానికే రెవిన్యూ సదస్సు

హోళగుంద, న్యూస్ వెలుగు: రైతుల సమస్యల పరిష్కారం కోసం కార్యాలయాల చుట్టూ తిరగకుండా ప్రజల వద్దకే వెళ్లి సమస్యలు తెలుసుకుని పరిష్కారించడానికే రెవిన్యూ సదస్సు నిర్వహిస్తున్నట్లు తహసీల్దార్ సతీష్ ... Read More

జడ్పీ చైర్మన్ ను కలిసిన మండల నాయకులు

జడ్పీ చైర్మన్ ను కలిసిన మండల నాయకులు

హోళగుంద, న్యూస్ వెలుగు: కర్నూల్ జిల్లా జడ్పీ చైర్మన్ ను బుధవారం మండల వైసిపి సీనియర్ నాయకుడు శేషప్ప,ఎంపీపీ తనయుడు ఈశ,ఎంపీటీసీలు,సర్పంచ్ పార్టీ నాయకులు మర్యాద పూర్వకంగా కలిశారు.ఈ ... Read More