Category: News

Latest Politics News: Get the latest news on Indian politics, including Andhra Pradesh and Telangana. Find top politician news headlines from India and worldwide.

మహబూబ్ బాషా మృతి జర్నలిజానికి తీరనిలోటు

మహబూబ్ బాషా మృతి జర్నలిజానికి తీరనిలోటు

బి.చిన్న రామాంజనేయులు, కార్యదర్శి ఎన్.సత్యనారాయణ,అధ్యక్షులు న్యూస్ వెలుగు కర్నూలు; నంద్యాల జిల్లా,గడివేముల మండలం, తెలుగుప్రభ పత్రికలో విధులు నిర్వహిస్తున్న జర్నలిస్ట్ మహబూబ్ బాషా ఆకస్మిక మృతి జర్నలిజానికి తీరనిలోటు ... Read More

ముఖ్యమంత్రి సహాయ నిధి నిరుపేదలకు ఉపశమనం

ముఖ్యమంత్రి సహాయ నిధి నిరుపేదలకు ఉపశమనం

న్యూస్ వెలుగు, ఒంటిమిట్ట; ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా నిరుపేద కుటుంబాలకు ఎంతో ఊరట కలిగిస్తుందని సోమవారం ఒంటిమిట్ట మండలం నర్వకాటి పల్లె పంచాయతీ ఆ గ్రామంలోనీ సహాయ ... Read More

ప్రజా సమస్యల పరిష్కారానికి చర్యలు

ప్రజా సమస్యల పరిష్కారానికి చర్యలు

న్యూస్ వెలుగు, కర్నూలు. నగరపాలక సంస్థ; ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా వచ్చే ప్రజా సమస్యల పరిష్కారానికి త్వరితగతిన చర్యలు తీసుకోవాలని నగరపాలక అదనపు కమిషనర్ ... Read More

ప్రభుత్వ బి.సి. జూనియర్ కాలేజీ హాస్టల్ సందర్శించిన జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకట శేషాద్రి

ప్రభుత్వ బి.సి. జూనియర్ కాలేజీ హాస్టల్ సందర్శించిన జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకట శేషాద్రి

న్యూస్ వెలుగు, కర్నూలు; జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకట శేషాద్రి  రాష్ట్ర న్యాయ సేవల అధికారం ఆదేశాల మేరకు సోమవారం ప్రభుత్వ బి.సి. జూనియర్ ... Read More

సింగపూర్ మ్యాథ్స్ ఒలంపియాడ్లో మాంటిస్సోరి విద్యార్థులు ప్రతిభ

సింగపూర్ మ్యాథ్స్ ఒలంపియాడ్లో మాంటిస్సోరి విద్యార్థులు ప్రతిభ

న్యూస్ వెలుగు, కర్నూలు; పాఠశాల విద్యార్థులలో దాగివున్న అపార మేధా సంపతిని వెలికితీసి, విద్యార్థులను పరిశోధన వైపు ప్రోత్సహించటానికి ఏటా ఒలింపియాడ్ ఇంటర్నేషనల్ సంస్థవారు 'సింగపూర్ మ్యాథ్స్ ఛాలెంజ్' ... Read More

మూడు రోజులు వర్షాలు ..!

మూడు రోజులు వర్షాలు ..!

అమరావతి :   బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం క్రమంగా బలహీన పడుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లో రేపటి వరకు తీరం వెంబడి ఈదురు గాలులు ... Read More

రైతులకు అవార్డులను ప్రదానం చేసిన ఉపరాష్ట్రపతి

రైతులకు అవార్డులను ప్రదానం చేసిన ఉపరాష్ట్రపతి

న్యూఢిల్లీ :  ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ కడ్ ఆదివారం  న్యూఢిల్లీలో.చౌదరీ చరణ్ సింగ్ -2024 అవార్డు గ్రహీతలైన రైతులతో మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాలలో మార్పురానిదే దేశం అభివృద్ధి చెందిన ... Read More