Category: News

Latest Politics News: Get the latest news on Indian politics, including Andhra Pradesh and Telangana. Find top politician news headlines from India and worldwide.

ప్రజలకు త్రాగునీరు అందించే ప్రక్రియలో ఎటువంటి అంతరాయం కలగకూడదు

ప్రజలకు త్రాగునీరు అందించే ప్రక్రియలో ఎటువంటి అంతరాయం కలగకూడదు

  ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ హోళగుంద,న్యూస్ వెలుగు: ప్రజలకు త్రాగునీరు అందించే ప్రక్రియలో ఎటువంటి అంతరాయం కలకూడదని ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ పేర్కొన్నారు.మంగళవారం ... Read More

ముఖ్యమంత్రి సహాయ నిధి అందిజేత 

ముఖ్యమంత్రి సహాయ నిధి అందిజేత 

న్యూస్ వెలుగు, ఒంటిమిట్ట; ఒంటిమిట్ట మండలం గంగ పేరూరు గ్రామానికి చెందిన గద్దె .భువనేశ్వరి అనే బాధితురాలు ముఖ్యమంత్రి సహాయ నిధి నిమిత్తం ఇటీవల కాలంలో రాజంపేట తెలుగుదేశం ... Read More

వికలాంగుల సంక్షేమo పిల్లలకు దుప్పట్లు పంపిణీ

వికలాంగుల సంక్షేమo పిల్లలకు దుప్పట్లు పంపిణీ

జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకట శేషాద్రి రావు న్యూస్ వెలుగు, కర్నూలు; రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాలమేరకు 17-12-2024 న జిల్లా న్యాయ ... Read More

పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు భాగస్వాముల అవ్వాలి

పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు భాగస్వాముల అవ్వాలి

న్యూస్ వెలుగు, కర్నూలు; పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరు భాగస్వాములు అవ్వాలని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కర్నూల్ సెంటర్ ఇన్చార్జ్ చంద్రశేఖర్,జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి భూపతిరావులు ... Read More

చెరువు కమిటీ చైర్మన్, ఉప చైర్మన్ కు సన్మానం

చెరువు కమిటీ చైర్మన్, ఉప చైర్మన్ కు సన్మానం

న్యూస్ వెలుగు, ఒంటిమిట్ట; ఇటీవల జరిగిన ఒంటిమిట్ట , చింతరాజు పల్లె చెరువు కమిటీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి రాజంపేట ఇన్చార్జ్ సుగవాసి. బాలసుబ్రమణ్యం పాటూరి .గంగిరెడ్డిని ... Read More

నాటక కళాకారులకు జీవం పోయండి :కొత్తూరు సత్యం

నాటక కళాకారులకు జీవం పోయండి :కొత్తూరు సత్యం

న్యూస్ వెలుగు, కర్నూలు; నాటక రంగమే తమ జీవితాన్ని భావించే కళాకారులను ప్రజలు ఆదరించాలని కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ కమిటీ మాజీ ప్రధాన కార్యదర్శి కొత్తూరు సత్యనారాయణ ... Read More

జర్నలిస్టు పిల్లలకు ఫీజు రాయితీ ఇవ్వడంపై ఏపీయూడబ్ల్యూజే హర్షం

జర్నలిస్టు పిల్లలకు ఫీజు రాయితీ ఇవ్వడంపై ఏపీయూడబ్ల్యూజే హర్షం

న్యూస్ వెలుగు, కర్నూలు; ప్రైవేట్, కార్పొరేట్, ఎయిడెడ్ పాఠశాలల్లో జర్నలిస్ట్ పిల్లలకు 50శాతం ఫీజు రాయితీ ఇస్తూ జిల్లా కలెక్టర్ రంజిత్ భాష, డీఈఓ శామ్యూల్ పాల్ మంగళవారం ... Read More