Category: News

Latest Politics News: Get the latest news on Indian politics, including Andhra Pradesh and Telangana. Find top politician news headlines from India and worldwide.

కోసిగి సర్కిల్ కార్యాలయ వార్షీక తనిఖీ

కోసిగి సర్కిల్ కార్యాలయ వార్షీక తనిఖీ

నేరాల నియంత్రణకు చర్యలు తీసుకోవాలి జి.బిందు మాధవ్,కర్నూలు జిల్లా ఎస్పీ కోసిగి, న్యూస్ వెలుగు; కోసిగి సర్కిల్ కార్యాలయాన్ని కర్నూలు జిల్లా ఎస్పీ జి.బిందు మాధవ్ శుక్రవారం వార్షీక ... Read More

జర్నలిస్ట్ ల సంక్షేమం కోసం చిత్తశుద్ధితో పని చేస్తాం

జర్నలిస్ట్ ల సంక్షేమం కోసం చిత్తశుద్ధితో పని చేస్తాం

బి.చిన్న రామాంజనేయులు,కార్యదర్శి నీలం సత్యనారాయణ,అధ్యక్షులు న్యూస్ వెలుగు,  కర్నూలు కలెక్టరేట్ : జర్నలిస్ట్ ల సంక్షేమం కోసం చిత్తశుద్ధితో పని చేస్తామని యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరమ్ కార్యదర్శి బి.చిన్న ... Read More

కూటమి నాయకులు మాటపై నిలవాలి

కూటమి నాయకులు మాటపై నిలవాలి

సమగ్రసర్వే చేసి ప్రభుత్వ భూములు, చెరువులను కాపాడాలి పట్టణ పౌర సంక్షేమ సంఘం న్యూస్ వెలుగు, కర్నూలు. కార్పోరేషన్ : కర్నూలు చుట్టూ ఉన్న ప్రభుత్వ భూములు, వాగులు,చెరువులు ... Read More

క్రీడా ప్రాంగణాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి

క్రీడా ప్రాంగణాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి

 నగరపాలక అదనపు కమిషనర్ ఆర్.జి‌.వి. క్రిష్ణ న్యూస్ వెలుగు, నగరపాలక సంస్థ; నగరపాలకకు చెందిన క్రీడా ప్రాంగణాలను లీజుదారులు పరిశుభ్రంగా ఉంచాలని నగరపాలక అదనపు కమిషనర్ ఆర్.జి.వి. క్రిష్ణ ... Read More

హెల్మెట్ ధరించడం పై అవగాహన ర్యాలీ నిర్వహించిన జిల్లా ఎస్పీ

హెల్మెట్ ధరించడం పై అవగాహన ర్యాలీ నిర్వహించిన జిల్లా ఎస్పీ

 ద్విచక్ర వాహనం నడిపే ప్రతిఒక్కరూ హెల్మెట్‌ తప్పనిసరిగా ధరించాలి న్యూస్ వెలుగు, కర్నూలు; శుక్రవారం హెల్మెట్‌ ధరించడం కర్నూలు ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో అవగాహన ర్యాలీ ... Read More

తుగ్లక్‌ నిర్ణయాలతో ఏపీకి రాజధాని లేకుండా పోయింది : ఏపీ మంత్రి పార్థసారథి

తుగ్లక్‌ నిర్ణయాలతో ఏపీకి రాజధాని లేకుండా పోయింది : ఏపీ మంత్రి పార్థసారథి

అమరావతి : వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ పాలనపై ఏపీ మంత్రి కొలుసు పార్థసారథి  తీవ్ర ఆరోపణలు చేశారు. గత ప్రభుత్వం తుగ్లక్ నిర్ణయాలతో  ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని లేకుండా ... Read More

ముగిసిన ఏపీ కేబినెట్‌.. కీలక నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం

ముగిసిన ఏపీ కేబినెట్‌.. కీలక నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం

అమరావతి : ఏపీ కేబినెట్‌  పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. రాజధాని అమరావతిలో  రూ. 24,276 కోట్ల విలువైన పనులకు పాలనాపరమైన అనుమతులకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ముఖ్యమంత్రి ... Read More