Category: News
Latest Politics News: Get the latest news on Indian politics, including Andhra Pradesh and Telangana. Find top politician news headlines from India and worldwide.
పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలి: సిపిఎం
బండి ఆత్మకూరు, న్యూస్ వెలుగు: ఆంధ్రప్రదేశ్ రైతు వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో బండి ఆత్మకూరు మండల తాసిల్దార్ కార్యాలయం ఎదుట రైతులు ధర్నా చేశారు. అనంతరం డిప్యూటీ ... Read More
18న కార్తీక దీపోత్సవం
హోళగుంద, న్యూస్ వెలుగు: మండల కేంద్రంలో ఈ నెల 18న శ్రీ సిద్దేశ్వర స్వామి దేవాలయంలో కార్తీక దీపోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వంశపారంపర్య ఆలయ ధర్మకర్త రాజాపంపన్ గౌడ్ ... Read More
ఎండియూ రేషన్ వాహనం కాలనీకి పంపాలి
హోళగుంద, న్యూస్:మండల కేంద్రంలో సోమవారం బుడగ జంగాల కాలనీ వాసులు తమ కాలనీకి 5 నెలల నుంచి ఎండియూ రేషన్ వాహనం రావడం లేదని తహసీల్దార్ సతీష్ కు ... Read More
విస్తృత స్థాయిలో ఆప్టా సభ్యత్వ నమోదు కార్యక్రమం
కర్నూలు, న్యూస్ వెలుగు: నేడు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలంలో ఎ పి ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ (ఆప్టా) కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎం మధుసూదన రెడ్డి జిల్లా ... Read More
మహిళ ప్రాణాలు కాపాడిన వ్యక్తిని అభినందించిన జిల్లా ఎస్పీ
జిల్లా ఎస్పీ బిందు మాధవ్ కర్నూలు, న్యూస్ వెలుగు; మహిళ ప్రాణాలు కాపాడిన ఎమ్ . రాజేషన్ ను జిల్లా ఎస్పీ జి. బిందుమాధవ్ అభినందించి , నగదు రివార్డు ... Read More
డిప్యూటీ సూపరింటెండెంట్ లుగా డా.సీతారామయ్య, డా.శ్రీరాములు
కర్నూలు, న్యూస్ వెలుగు; కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ఇద్దరు డిప్యూటీ సూపరింటెండెంట్ గా డా.సీతారామయ్య, డా.శ్రీరాములు నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.ఆసుపత్రి సూపరింటెండెంట్, డా.కె.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ... Read More
నవంబరు 14వ తేది నుంచి క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు
జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా కర్నూలు, న్యూస్ వెలుగు: నాన్-కమ్యూనికబుల్ డిసీజెస్ (NCD) 3.0 సర్వేలో భాగంగా నవంబరు 14వ తేది క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేయడం జరుగుతుందని, ... Read More

