Category: News

Latest Politics News: Get the latest news on Indian politics, including Andhra Pradesh and Telangana. Find top politician news headlines from India and worldwide.

డిఎస్సీ నోటిఫికేషన్ విడుదలలో జాప్యం తగదు: డివైఎఫ్ఐ

డిఎస్సీ నోటిఫికేషన్ విడుదలలో జాప్యం తగదు: డివైఎఫ్ఐ

జమ్మలమడుగు టౌన్ ( న్యూస్ వెలుగు ):  రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం వివిధ రకాల కారణాల చేత డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల లో జాప్యం తగదని డివైఎఫ్ఐ జిల్లా ... Read More

మా ముద్దుల బాబు పొన్నతోట దేవాన్స్ కి జన్మదిన శుభాకాంక్షలు…

మా ముద్దుల బాబు పొన్నతోట దేవాన్స్ కి జన్మదిన శుభాకాంక్షలు…

పెద్దముడియం (న్యూస్ వెలుగు ):  పెద్దముడియం మండలంలోని సుద్దపల్లె గ్రామానికి చెందిన పొన్నతోట ప్రతాప్, పుల్లమ్మా ల రెండవ కుమారుడు పొన్నతోట దేవాన్స్ మొదటి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ... Read More

 జిల్లా అధ్యక్షునిగా అమానుల్లా ఎన్నిక

 జిల్లా అధ్యక్షునిగా అమానుల్లా ఎన్నిక

హోళగుంద, న్యూస్ వెలుగు : జన సంరక్షణ సేవాసమితి రాష్ట్ర అధ్యక్షులైన రజాక్ వలి ఆదివారం కర్నూలు జిల్లా అధ్యక్షునిగా అమానుల్లాను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.అనంతరం ఎన్నిక పత్రాన్ని అందించారు.ఈ ... Read More

ఆంజనేయుడుకి కార్తీక మాస పూజలు

ఆంజనేయుడుకి కార్తీక మాస పూజలు

హొళగుంద, న్యూస్ వెలుగు : మండల కేంద్రంలో స్థానిక 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీ అగ్రహారం ఆంజనేయ స్వామి,కోట శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో కార్తీక శనివారం ... Read More

ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరి : ఎస్పీ

ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరి : ఎస్పీ

కర్నూలు న్యూస్ వెలుగు  : శనివారం కర్నూలు కొత్తపేట దగ్గర ఉన్న ఆధునీకరించిన ట్రాఫిక్ పోలీసు స్టేషన్ లో ట్రాఫిక్ అవగాహన మరియు కౌన్సిలింగ్ సెంటర్ ను జిల్లా ... Read More

బీసీలకు ఇచ్చిన మాట ఏమైంది చంద్రబాబు..!

బీసీలకు ఇచ్చిన మాట ఏమైంది చంద్రబాబు..!

కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ పిసిసి చైర్మన్ అమరావతి, న్యూస్ వెలుగు; ప్రధాని మోడీ  ఒక బీసీ. బీసీ బిడ్డ ప్రధాని అవ్వడం మనకు గర్వకారణమే. కానీ బీసీ అయిన మోడీ మాత్రమే ... Read More

ఘరానా మోసం చేసిన రామాంజినేయులు పై కేసు నమోదు చేయాలి

ఘరానా మోసం చేసిన రామాంజినేయులు పై కేసు నమోదు చేయాలి

బాధితులకు డబ్బులు చెల్లించాలి సిపిఐ పట్టణ కార్యదర్శి ఎం రాముడు డిమాండ్ డోన్, న్యూస్ వెలుగు;  పట్టణంలో దాదాపు 340 మందిని మోసం చేసి 25 కోట్ల రూపాయలు ... Read More