Category: News

Latest Politics News: Get the latest news on Indian politics, including Andhra Pradesh and Telangana. Find top politician news headlines from India and worldwide.

విద్యార్థులకు ఇచ్చే  బెల్లం చిక్కిలలో పురుగులు

విద్యార్థులకు ఇచ్చే బెల్లం చిక్కిలలో పురుగులు

తుగ్గలి, న్యూస్ వెలుగు: కర్నూలు జిల్లా తుగ్గలి మండలం పెండెకల్లు ఆర్ ఎస్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠాశాలలో నవంబర్ 6న విద్యారులకు ఇచ్చిన బెల్లం చిక్కిలో విద్యార్థుల ... Read More

గ్యాస్ సిలిండర్ల దొంగను పట్టుకున్న పోలీసులు

గ్యాస్ సిలిండర్ల దొంగను పట్టుకున్న పోలీసులు

బండి ఆత్మకూరు, న్యూస్ వెలుగు;  గత రెండు నెలల నుంచి మండలంలో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ దొంగతనాలకు పాల్పడుతున్న బిల్లలాపురం గ్రామానికి చెందిన జగటి తేజ రామాయ్యను బుధవారం ... Read More

దివ్యాంగుల సంక్షేమాభివృద్ధి ప్రభుత్వ లక్ష్యం

దివ్యాంగుల సంక్షేమాభివృద్ధి ప్రభుత్వ లక్ష్యం

నంద్యాల జిల్లా ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ అధ్యక్షులు బిజ్జం సుబ్బారెడ్డి బండి ఆత్మకూరు,న్యూస్ వెలుగు: విభిన్న ప్రతి భా వంతులకు విద్యా సామాజిక ఆర్థిక రంగాల లో అభివృద్ధి ... Read More

13న మండల సర్వసభ్య సమావేశం ; ఎంపీడీవో విశ్వ మోహన్

13న మండల సర్వసభ్య సమావేశం ; ఎంపీడీవో విశ్వ మోహన్

తుగ్గలి, న్యూస్ వెలుగు ప్రతినిధి: మండల కేంద్రమైన తుగ్గలి లోని స్థానిక ఎంపీడీవో కార్యాలయం నందు నవంబర్ 13న మండల సర్వసభ్య సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు తుగ్గలి ఎంపీడీవో విశ్వమోహన్ ... Read More

ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని  సద్వినియోగం చేసుకోండి

ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని సద్వినియోగం చేసుకోండి

  తుగ్గలి మండల వ్యవసాయ అధికారి పవన్ కుమార్ తుగ్గలి, న్యూస్ వెలుగు ప్రతినిధి: ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని తుగ్గలి మండల ... Read More

తుగ్గలి తహసిల్దార్ గా రమాదేవి బాధ్యతలు స్వీకరణ

తుగ్గలి తహసిల్దార్ గా రమాదేవి బాధ్యతలు స్వీకరణ

తుగ్గలి, న్యూస్ వెలుగు ప్రతినిధి: తుగ్గలి మండల నూతన తహసిల్దారుగా రమాదేవి బుధవారం రోజున బాధ్యతలు స్వీకరించారు.రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు సత్యసాయి జిల్లా నుండి కర్నూలు జిల్లాలోని ... Read More

స్మశాన వాటికలో కల్వర్ట్ కాలువ తవ్వడం ఆపాలి..

స్మశాన వాటికలో కల్వర్ట్ కాలువ తవ్వడం ఆపాలి..

5 వందల కుటుంబాలకు అర్థ ఎకరాలో స్మశానమా..సీపీఐ విమర్శ....... పాములపాడు, న్యూస్ వెలుగు;  మండలంలోని  కృష్ణరావుపేటలో ఉన్న 500 కుటుంబాల మైనార్టీ సోదరులకు అర్థ ఎకరాలో స్మశానమా అని ... Read More