Category: News

Latest Politics News: Get the latest news on Indian politics, including Andhra Pradesh and Telangana. Find top politician news headlines from India and worldwide.

కప్పట్రాళ్ల రిజర్వ్ ఫారెస్ట్ లో యురేనియం తవ్వకాలు ఏమి లేవు..

కప్పట్రాళ్ల రిజర్వ్ ఫారెస్ట్ లో యురేనియం తవ్వకాలు ఏమి లేవు..

 ఎలాంటి వదంతులు, అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మొద్దు.  ఎలాంటి తవ్వకాలు జరగడం లేదు.  సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. కర్నూలు, న్యూస్ ... Read More

ఓర్వకల్లు పారిశ్రామిక వాడ అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపడుతోంది

ఓర్వకల్లు పారిశ్రామిక వాడ అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపడుతోంది

జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా కర్నూలు, న్యూస్ వెలుగు: ఓర్వకల్లు పారిశ్రామిక వాడ అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించిందని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా పేర్కొన్నారు.మంగళవారం ఓర్వకల్లు తహసిల్దార్ ... Read More

సీప్లేన్ విధాన ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్, ఎస్పీ, జాయింట్ కలెక్టర్

సీప్లేన్ విధాన ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్, ఎస్పీ, జాయింట్ కలెక్టర్

శ్రీశైలం, న్యూస్ వెలుగు; రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక రంగానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తోందని... ఇందులో భాగంగానే సీప్లేన్ ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చే అవకాశం ఉందని అందుకు తగ్గ ఏర్పాట్లను పరిశీలిస్తున్నట్లు ... Read More

పెంచికలపల్లిలో ప్రారంభమైన తితిదే ధార్మిక కార్యక్రమాలు

పెంచికలపల్లిలో ప్రారంభమైన తితిదే ధార్మిక కార్యక్రమాలు

పాములపాడు, న్యూస్ వెలుగు; మండలంలోని  పెంచికలపల్లి గ్రామం డాక్టర్ మల్లు వేంకటరెడ్డి, తితిదేభారతీయ కాలమానం ప్రకారం ప్రతి మాసానికి ఒక విశిష్టమైన స్థానం ఉన్నది భారతీయ కాలమానం ప్రకారం ... Read More

మండలానికో ఇంటర్ కళాశాల ఏర్పాటు

మండలానికో ఇంటర్ కళాశాల ఏర్పాటు

స్టూడెంట్స్ లెర్నింగ్ అవుట్ కమ్స్ పై దృష్టి పెట్టండి ఇంటర్ కాలేజీల్లో ఉత్తీర్ణత శాతం పెంపునకు చర్యలు చేపట్టండి రిమోట్ ప్రాంతాల్లో జూనియర్ కాలేజీలు ఏర్పాటుచేసే వారికి త్వరితగతిన ... Read More

సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే శ్యాంబాబు

సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే శ్యాంబాబు

* 9.88 లక్షల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ. * టిడిపి ప్రభుత్వంలో ఆరోగ్యానికి పెద్దపీట. * పత్తికొండ శాసనసభ్యులు కే.ఈ శాంబాబు. పత్తికొండ/తుగ్గలి న్యూస్ ... Read More

ముగిసిన రంగనాథ స్వామి హుండీ లెక్కింపు

ముగిసిన రంగనాథ స్వామి హుండీ లెక్కింపు

 హుండీ ఆదాయం పది లక్షల 62 వేల 160 రూపాయలు.  పెరవలి రంగనాథ స్వామి దేవాలయ కార్యనిర్వాహణాధికారి వీరయ్య. మద్దికేర, న్యూస్ వెలుగు ప్రతినిధి:మద్దికేర మండల పరిధిలోని గల ... Read More