Category: News

Latest Politics News: Get the latest news on Indian politics, including Andhra Pradesh and Telangana. Find top politician news headlines from India and worldwide.

విమాన సర్వీసులను ప్రారంభించిన కేంద్రమంత్రి

విమాన సర్వీసులను ప్రారంభించిన కేంద్రమంత్రి

అమరావతి : విశాఖపట్నం-విజయవాడ మధ్య ఎయిరిండియా, ఇండిగో విమాన సర్వీసులను కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ఈరోజు విశాఖ విమానాశ్రయంలో ప్రారంభించారు. Read More

సమ్మక్క సారలమ్మల జాతర అప్పుడే..!

సమ్మక్క సారలమ్మల జాతర అప్పుడే..!

తెలంగాణ : ములుగు జిల్లా మేడారంలో వచ్చే ఏడాది ఫిబ్రవరి 12వ తేదీ నుంచి 15వ తేదీ వరకు సమ్మక్క సారలమ్మల మినీ జాతర జరుగుతుందని జాతర పూజారులు ... Read More

సదరన్ సమ్మేళనంలో పాల్గొన్నముఖ్యమంత్రి

సదరన్ సమ్మేళనంలో పాల్గొన్నముఖ్యమంత్రి

తెలంగాణ:   హైదరాబాద్‌లో జరిగిన సదరన్ సమ్మేళనంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఇక మీదట ప్రతి ఏటా సదరన్ సమ్మేళనాలను ప్రభుత్వం అధికారికంగా నిర్శహిస్తుందని ప్రకటించారు. Read More

జనరల్ బాడీ సమావేశంలో పాల్గొన్న సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామాంజనేయులు

జనరల్ బాడీ సమావేశంలో పాల్గొన్న సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామాంజనేయులు

నంద్యాల జిల్లా : డోన్  స్థానిక నక్కి రామన్న భవనములో సిపిఐ పట్టణ సమితి జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి శ్రీరామ నగర్ శాఖ కార్యదర్శి ... Read More

వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసిన టిటిడి

వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసిన టిటిడి

తిరుపతి :  ఈ నెల 31న తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసినట్లు తిరుమల తిరుపతి దేవస్థాన కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. తిరుమల శ్రీవారి ఆలయంలో ... Read More

రాజకీయాలకు అతీతంగా మన్ కీ బాత్: పురందేశ్వరి

రాజకీయాలకు అతీతంగా మన్ కీ బాత్: పురందేశ్వరి

విజయవాడ : రాజకీయాలకు అతీతంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ మన్ కీ బాత్ కార్యక్రమం నిలుస్తుందని బిజెపి పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. విజయవాడలో ఆమె మాట్లాడుతూ.... ... Read More

రెస్టారెంట్ ను ప్రారంభించిన మంత్రి

రెస్టారెంట్ ను ప్రారంభించిన మంత్రి

రాజమండ్రి : పర్యాటక రంగంలో ఆంధ్ర ప్రదేశ్ ను దేశంలోనే అగ్రస్థానంలో నిలబెడతామని రాష్ట్ర పర్యాటక శాఖా మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. రాజమండ్రి గోదావరి నదిలోని బ్రిడ్జి ... Read More