Category: News

Latest Politics News: Get the latest news on Indian politics, including Andhra Pradesh and Telangana. Find top politician news headlines from India and worldwide.

నూతన పారిశ్రామిక విధానాలతో రాష్ట్ర అభివృద్ధి : మంత్రి పార్థసారథి

నూతన పారిశ్రామిక విధానాలతో రాష్ట్ర అభివృద్ధి : మంత్రి పార్థసారథి

అమరావతి : రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం రైల్వే ప్రాజెక్టులు కేటాయించడం ఎంతో హర్షణీయమని.. రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. కూటమి ప్రభుత్వం ... Read More

ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది : మంత్రి సత్యకుమార్

ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది : మంత్రి సత్యకుమార్

పల్నాడు జిల్లా : దాచేపల్లిలో అనారోగ్యంతో మృతి చెందిన కుటుంబ సభ్యులకు... రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుదని.. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ భరోసా ఇచ్చారు. ... Read More

ఎల్లార్తి దర్గలో ప్రత్యేక ఫాతెహల్

ఎల్లార్తి దర్గలో ప్రత్యేక ఫాతెహల్

హోళగుంద, న్యూస్ వెలుగు: మండల పరిధిలో గురువారం సందర్భంగా రాష్ట్రానికి ప్రసిద్ధి గాంచిన శ్రీ శ్రీ హాజరత్ శేక్షవలి,షాషావలి తాత దర్గాలో భక్తులు ప్రత్యేక ఫాతెహల్ నిర్వహించారు.అలాగే భక్తులు ... Read More

గ్రామసభలతో  సమస్యలను పరిష్కరించుకోవచ్చు

గ్రామసభలతో  సమస్యలను పరిష్కరించుకోవచ్చు

హోళగుంద, న్యూస్ వెలుగు :గ్రామసభల ద్వారా సమస్యలనుపరిష్కరించుకోవచ్చునని తహసీల్దార్ సతీష్ కుమార్ అన్నారు. రైతులు నీలమ్మ భర్త తిక్క స్వామి మా పొలము ఆన్లైన్లో తక్కువ భూమి చేసినారని ... Read More

సైబర్ నేరాల పై అవగాహన

సైబర్ నేరాల పై అవగాహన

హోళగుంద, న్యూస్ వెలుగు;  మండల పరిధిలో గురువారం పెద్దహేట గ్రామాన్ని సందర్శించడం జరిగినది. గ్రామంలో ప్రజలందరికీ సైబర్ నేరాల గురించి అవగాహన కల్పించి అప్రమత్తం చేయడమైనది. బాలికలు, మహిళలపై ... Read More

ఏపీ హైకోర్టుకు ముగ్గురు కొత్త జడ్జిల నియామకం

ఏపీ హైకోర్టుకు ముగ్గురు కొత్త జడ్జిల నియామకం

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో  మరో ముగ్గురు కొత్త జడ్జిలను నియమకానికి రాష్ట్రపతి  ఆమోదం తెలిపారు. సుప్రీంకోర్టు కొలీజియం కేంద్రానికి చేసిన సిఫారసు మేరకు హైకోర్టుకు ముగ్గురు అదనపు ... Read More

ఏపీ రాజధాని అమరావతికి కేంద్రం తీపి కబురు.. 57 కి.మీ కొత్త రైల్వే లైన్‌కు కేబినెట్‌ ఆమోదం

ఏపీ రాజధాని అమరావతికి కేంద్రం తీపి కబురు.. 57 కి.మీ కొత్త రైల్వే లైన్‌కు కేబినెట్‌ ఆమోదం

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి  రైల్వే అనుసంధాన ప్రాజెక్టుకు  కేంద్ర కేబినెట్‌  గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. రూ.2.245 కోట్లతో 57 కి.మీ కొత్త రైల్వే లైన్‌కు మంత్రివర్గం ... Read More