Category: News

Latest Politics News: Get the latest news on Indian politics, including Andhra Pradesh and Telangana. Find top politician news headlines from India and worldwide.

ప్రభుత్వ కార్యాలయాలలో బసవేశ్వరుని ఫోటోను ఏర్పాటు చేయాలి

ప్రభుత్వ కార్యాలయాలలో బసవేశ్వరుని ఫోటోను ఏర్పాటు చేయాలి

* తెలుగుదేశం పార్టీ వీరశైవ లింగాయత్ సాధికార కమిటీ రాష్ట్ర సభ్యులు బాడదా కౌశిక్ కుమార్ తుగ్గలి, న్యూస్ వెలుగు ప్రతినిధి: రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల యందు ... Read More

తెలుగుదేశం ప్రభుత్వంతోనే గ్రామాల అభివృద్ధి

తెలుగుదేశం ప్రభుత్వంతోనే గ్రామాల అభివృద్ధి

* పల్లె పండుగ కార్యక్రమంతో మారనున్న గ్రామాల రూపురేఖలు * హాజరైన మండల టిడిపి నాయకులు,కార్యకర్తలు * ఘనంగా రాతన గ్రామంలో పల్లె పండుగ కార్యక్రమం తుగ్గలి, న్యూస్ ... Read More

రాష్ట్రస్థాయి పోటీలకు పగిడిరాయి విద్యార్థి ఎంపిక

రాష్ట్రస్థాయి పోటీలకు పగిడిరాయి విద్యార్థి ఎంపిక

తుగ్గలి, న్యూస్ వెలుగు ప్రతినిధి: జిల్లా కేంద్రమైన కర్నూలు నందు అవుట్ డోర్ స్టేడియంలో జరిగిన వాలీబాల్ అండర్ 17 బాలుర విభాగం పోటీలలో పగిడిరాయి జిల్లా పరిషత్ ... Read More

పంట పొలాలను పరిశీలించిన వ్యవసాయ శాఖ అధికారులు

పంట పొలాలను పరిశీలించిన వ్యవసాయ శాఖ అధికారులు

* రైతులకు పలు సలహాలను తెలియజేసిన వ్యవసాయ శాఖ అధికారులు మద్దికేర, న్యూస్ వెలుగు ప్రతినిధి: తుఫాను ప్రభావంతో గత కొద్ది రోజులుగా నియోజకవర్గ వ్యాప్తంగా భారీగా వర్షాలు ... Read More

ముగిసిన రెండు రోజుల శిక్షణా తరగతుల కార్యక్రమం

ముగిసిన రెండు రోజుల శిక్షణా తరగతుల కార్యక్రమం

ఉపసర్పంచులకు,వార్డు మెంబర్లకు అవగాహన కల్పించిన అధికారులు తుగ్గలి న్యూస్ వెలుగు ప్రతినిధి: జిల్లా ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు మండల కేంద్రమైన తుగ్గలి లోని స్థానిక ఎంపీడీవో కార్యాలయం నందు ... Read More

ఏపీలో మాఫియా సామ్రాజ్యం: వైఎస్‌ జగన్‌!

ఏపీలో మాఫియా సామ్రాజ్యం: వైఎస్‌ జగన్‌!

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో మాఫియా సామ్రాజ్యం నడుస్తున్నదని వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ ఆరోపించారు. మద్యం, ఇసుక పాలసీల్లో ఇష్టమొచ్చినట్టు వ్యవహరిస్తున్నదని దుయ్యబట్టారు. తాడేపల్లిలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ... Read More

రీ సర్వే భూ సమస్యల పరిష్కారం పై గ్రామ సభ

రీ సర్వే భూ సమస్యల పరిష్కారం పై గ్రామ సభ

హాజరైన సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ హోళగుంద, న్యూస్ వెలుగు: మండల పరిధిలోని ఇంగళదహల్ గ్రామంలో శుక్రవారం తహసీల్దార్ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో రీ సర్వేలో జరిగిన పొరపాట్లు ... Read More