Category: News

Latest Politics News: Get the latest news on Indian politics, including Andhra Pradesh and Telangana. Find top politician news headlines from India and worldwide.

ఉపసర్పంచ్ వార్డు సభ్యులకు శిక్షణ కార్యక్రమం

ఉపసర్పంచ్ వార్డు సభ్యులకు శిక్షణ కార్యక్రమం

హోళగుంద, న్యూస్ వెలుగు: మండల కేంద్రంలో గురువారం స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపిడిఓ విజయ లలిత ఆధ్వర్యంలో ఉపసర్పంచ్,వార్డు సభ్యులకు గ్రామ పంచాయతీ పనుల పై ... Read More

ఉపాధి హామీ నిధులతో పల్లెలు సర్వతోముఖాభివృద్ధి

ఉపాధి హామీ నిధులతో పల్లెలు సర్వతోముఖాభివృద్ధి

హోళగుంద,న్యూస్ వెలుగు: జాతీయ ఉపాధి హామీ పథకం నిధులతో పల్లెల్లోని కాలనీలను సర్వతోముకాభివృద్ధి చేసుకుందామని,ఈ పథకం గ్రామ అభివృద్ధికి వరంలాంటిదని ఎపిఓ భక్తవత్సలం పేర్కొన్నారు.గురువారం మండల పరిధిలోని గెజ్జెహళ్లి,లింగంపల్లి ... Read More

గోదావరి కృష్ణా పెన్నా నదులను అనుసంధానం చేస్తాం

గోదావరి కృష్ణా పెన్నా నదులను అనుసంధానం చేస్తాం

అమరావతి; పోలవరానికి రూ.12,517 కోట్లు మంజూరయ్యాయి....ఫేజ్-1ను రెండేళ్లలో పూర్తి చేస్తాం. నదుల అనుసంధానం కూడా మళ్లీ ప్రారంభిస్తాం. 95 శాతం చెరువులు, ప్రాజెక్టులు నీళ్లతో కళకళలాడుతున్నాయి. వరుణ దేవుడు కూడా ... Read More

ఓర్వకల్లు, కొప్పర్తి ఇండస్ట్రియల్ కారిడార్స్

ఓర్వకల్లు, కొప్పర్తి ఇండస్ట్రియల్ కారిడార్స్

అమరావతి ; ఓర్వకల్లు, కొప్పర్తి ఇండస్ట్రియల్ కారిడార్స్ కోసం రూ.5 వేల కోట్లు ఖర్చు పెడుతున్నాం. కృష్ణపట్నం ఒక ఇండస్ట్రియల్ టౌన్ షిప్ గా తీర్చిదిద్దుతున్నాం. నక్కపల్లి దగ్గర ... Read More

ఉచిత ఇసుక విధానంలో మార్పులు చేస్తూ సవరణ ఉత్తర్వులు జారీ

ఉచిత ఇసుక విధానంలో మార్పులు చేస్తూ సవరణ ఉత్తర్వులు జారీ

అమరావతి; రీచ్‌ల నుంచి ట్రాక్టర్లలో ఉచితంగా ఇసుక తీసుకెళ్లేందుకు అనుమతి. ట్రాక్టర్లలో ఉచితంగా ఇసుక తీసుకెళ్లేందుకు అనుమతిస్తూ ఉత్తర్వులు. ఉచిత ఇసుక విధానంలో మార్పులు చేస్తూ సవరణ ఉత్తర్వులు ... Read More

ఉచిత బస్సు ప్రయాణం పై నిర్ణయం తీసుకోవాలి

ఉచిత బస్సు ప్రయాణం పై నిర్ణయం తీసుకోవాలి

అమరావతి; కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగునెలలు అయినా ఉచిత బస్సు ప్రయాణం పై ఇంత వరకు నిర్ణయం తీసుకోలేదని ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ ... Read More

ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల తో చంద్రబాబు

ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల తో చంద్రబాబు

మంగళగిరి; మంగళగిరిలోని టిడిపి కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల సమావేశంలో తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ..కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ... Read More