Category: News

Latest Politics News: Get the latest news on Indian politics, including Andhra Pradesh and Telangana. Find top politician news headlines from India and worldwide.

వారిపని దోచుకోవడం దాచుకోవమే : మంత్రి సవిత

వారిపని దోచుకోవడం దాచుకోవమే : మంత్రి సవిత

శ్రీసత్యసాయి జిల్లా : పెనుకొండ నియోజకవర్గం రొద్దం మండలం తురుకులాపట్నం గ్రామంలో  పెన్షన్ పంపిణీ చేసిన మంత్రి సవిత అనంతరం తురుకులాపట్నం గ్రామం నుండి పెద్దిపల్లి గ్రామం వరకు ... Read More

అభివృధ్ధి  సంక్షేమం కూటమి ప్రభుత్వ లక్ష్యం : మంత్రి సవిత

అభివృధ్ధి సంక్షేమం కూటమి ప్రభుత్వ లక్ష్యం : మంత్రి సవిత

పెనుకొండ న్యూస్ వెలుగు : రాష్ట్ర వ్యాప్తంగా మొదలైన ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం భాగంగా శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజవర్గం పెనుకొండ మున్సిపాలిటీ పరిధిలోని ... Read More

ఘనంగా రైతు క్షేత్ర దినోత్సవం

ఘనంగా రైతు క్షేత్ర దినోత్సవం

పుట్టపర్తి 01 అక్టోబర్ న్యూస్ వెలుగు : పుట్టపర్తి మండల పరిధిలోని జగరాజు పల్లి గ్రామంలో పొలంబడి కి సంబందించి రైతు క్షేత్ర దినోత్సవం సిసిడి సంస్థ మంగళవారం ... Read More

విద్యార్దులు శాస్త్రీయంగా ఆలోచించలి : శ్రీరాములు

విద్యార్దులు శాస్త్రీయంగా ఆలోచించలి : శ్రీరాములు

జమ్మలమడుగు టౌన్ (న్యూస్ వెలుగు ):  జనవిజ్ఞానవేదిక ఆధ్వర్యంలో జమ్మలమడుగు పట్టణంలోని ప్రభుత్వ గ్రంథాలయంలో మండల స్థాయి చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ 8, 9, 10 తరగతుల ... Read More

ఆమె మరణం పార్టీకి తీరని లోటు: కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు

ఆమె మరణం పార్టీకి తీరని లోటు: కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు

కర్నూలు : సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు వెంకటలక్ష్మి మంగళవారం తెల్లవారుజామున మరణించడంతో విషయం తెలుసుకున్న జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పి మురళీకృష్ణ జిల్లా కేంద్రంలోని  ఆమె ఇంటికి ... Read More

ఎగ్జిబిషన్‌ను ప్రారంభించిన కేంద్ర మంత్రి

ఎగ్జిబిషన్‌ను ప్రారంభించిన కేంద్ర మంత్రి

ఢిల్లీ : కేంద్ర సాంస్కృతిక మరియు పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ మంగళవారం న్యూఢిల్లీలో సుశాసన్ ఔర్ అభిలేఖ్ పేరుతో ఎగ్జిబిషన్‌ను ప్రారంభించారు. అనేక సంవత్సరాలుగా ... Read More

యువతకు దేశంపై మరింత భక్తి ప్రేరణ పెరుగుతుంది : కేంద్ర మంత్రి

యువతకు దేశంపై మరింత భక్తి ప్రేరణ పెరుగుతుంది : కేంద్ర మంత్రి

న్యూఢిల్లీ:  నేషనల్ వార్ మెమోరియల్ నుండి 7000 కిలోమీటర్ల వాయు వీర్ విజేత కార్ ర్యాలీని  రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మంగళవారం లాంఛనంగా ప్రారంబించారు. అక్టోబర్  8న ... Read More