Category: News

Latest Politics News: Get the latest news on Indian politics, including Andhra Pradesh and Telangana. Find top politician news headlines from India and worldwide.

జాతికి అంకితం చేయన్నున్న ప్రధాని మోడీ

జాతికి అంకితం చేయన్నున్న ప్రధాని మోడీ

మహారాష్ట్ర : ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు మహారాష్ట్రలోని పూణెలో పర్యటించనున్నారు. 22 వేల 600 కోట్ల రూపాయల విలువైన వివిధ ప్రాజెక్టులను ఆయన ప్రారంభించి, శంకుస్థాపన చేసి, ... Read More

ప్రమాణాలు పాటించకుంటే అనుమతి రద్దు చేస్తాం: ముఖ్యమంత్ర్రి

ప్రమాణాలు పాటించకుంటే అనుమతి రద్దు చేస్తాం: ముఖ్యమంత్ర్రి

తెలంగాణ : ఇంజనీరింగ్  గ్రాడ్యుయేట్‌ల ఉద్యోగావకాశాలను మెరుగుపరిచేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ఇంటర్న్‌షిప్ కార్యక్రమాన్ని ప్రారంభించాలని యోచిస్తోంది. హైదరాబాద్‌లో బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ (బీఎఫ్‌ఎస్‌ఐ)లో విద్యార్థులకు ... Read More

పరిశ్రమలకు మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక చర్యలు; మంత్రి లోకేష్ 

పరిశ్రమలకు మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక చర్యలు; మంత్రి లోకేష్ 

విశాఖపట్నం, న్యూస్ వెలుగు; ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులకు విస్తృత అవకాశాలున్నాయని రాష్ట్ర ఐటి శాఖా మంత్రి నారా లోకేశ్ తెలిపారు. విశాఖలో నిర్వహించిన సీఐఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సదస్సులో మంత్రి మాట్లాడుతూ.. ... Read More

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై సీఎం రేవంత్  సమీక్ష

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై సీఎం రేవంత్ సమీక్ష

హైదరాబాద్, న్యూస్ వెలుగు; ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై సచివాలయంలో మంత్రులు , సీఎం సలహాదారు , తెలంగాణ చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి , ఇతర ఉన్నతాధికారులతో సీఎం సమీక్షించారు.ప్ర‌ధాన‌మంత్రి ... Read More

అర్జీలను వెను వెంటనే పరిష్కరించాలి ; రాష్ట్ర ఆరోగ్యశాఖమంత్రి

అర్జీలను వెను వెంటనే పరిష్కరించాలి ; రాష్ట్ర ఆరోగ్యశాఖమంత్రి

విజయవాడ, న్యూస్ వెలుగు;  ప్రజల నుంచి వచ్చిన అర్జీలను వెను వెంటనే పరిష్కరించాలని రాష్ట్ర ఆరోగ్యశాఖమంత్రి వై.సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. విజయవాడలోని భారతీయజనతాపార్టీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల ... Read More

దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతి కార్యక్రమంలో  పాల్గొన్న  బిజెపి  రాష్ట్ర అధ్యక్షురాలు

దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతి కార్యక్రమంలో  పాల్గొన్న  బిజెపి  రాష్ట్ర అధ్యక్షురాలు

విజయవాడ, న్యూస్ వెలుగు; దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతి కార్యక్రమాలను విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించారు.ఈ సందర్భంగా బీజెపి రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమండ్రి పార్లమెంట్ సభ్యురాలు దగ్గుబాటి పురంధీశ్వరి ... Read More

కాంగ్రెస్ పై తీవ్ర విమర్శలు చేసిన ప్రధాని మోదీ

కాంగ్రెస్ పై తీవ్ర విమర్శలు చేసిన ప్రధాని మోదీ

నేషనల్, న్యూస్ వెలుగు; బంధుప్రీతి, కుటంబపాలనే కాంగ్రెస్ అజెండా అని..దేశ రాజకీయాలను తన కుటుంబ వారసత్వంగా ఆ పార్టీ మార్చివేసిందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు.హరియాణాలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ... Read More