
5వేల కోట్లతో పెట్టుబడులు అభినందించిన సీఎం
న్యూస్ వెలుగు అమరాతి : ఆంధ్ర ప్రదేశ్లో రూ. 5 వేల కోట్లతో పెట్టుబడులు పెట్టనున్నట్లు ఆయ సంస్థలు మీడియాకు వెల్లడించాయి. అనకాపల్లి జిల్లా గోరపూడి గ్రామంలోని ఐపీ రాంబిల్లి ఫేజ్-2లో బల్క్ డ్రగ్స్ పరిశ్రమ ఏర్పాటు చేయబోతున్న లారెస్ ల్యాబ్స్ సంస్థ ప్రతినిధులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడును మర్యాదపూర్వకంగా కలిసినట్లు తెలిపారు. కంపెని సీఈవో చావా సత్యనారాయణ, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ చావా నరసింహారావు ఉన్నట్లు తెలిపారు.
Was this helpful?
Thanks for your feedback!