
అర్జీలను వెను వెంటనే పరిష్కరించాలి ; రాష్ట్ర ఆరోగ్యశాఖమంత్రి
విజయవాడ, న్యూస్ వెలుగు; ప్రజల నుంచి వచ్చిన అర్జీలను వెను వెంటనే పరిష్కరించాలని రాష్ట్ర ఆరోగ్యశాఖమంత్రి వై.సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. విజయవాడలోని భారతీయజనతాపార్టీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక వారధి కార్యక్రమంలో పార్టీ నేతలు,కార్యకర్తలు, అధికారులతో కలిసి మంత్రి పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!