
శ్రీ అమ్మవారిని దర్శించుకున్న ప్రముఖ యువ హీరో సాయి ధరమ్ తేజ్..
విజయవాడ, న్యూస్ వెలుగు : శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో ప్రముఖ చలనచిత్ర కధానాయకులు సాయి ధరమ్ తేజ్ అమ్మవారి ఆలయమునకు విచ్చేయగా ఆలయ ఈవో కె ఎస్ రామరావు అమ్మవారి దర్శనం కల్పించారు.అనంతరం వీరికి ఆలయ ఈవో వేదపండితులచే వేదాశీర్వచనం కల్పించి, అమ్మవారి ప్రసాదం, శేష వస్త్రం, చిత్రపటం అందజేశారు.
Was this helpful?
Thanks for your feedback!
			

 Mahesh Goud Journalist
 Mahesh Goud Journalist