ముగిసిన జమ్మూ కశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికల రెండో విడత పోలింగ్‌

ముగిసిన జమ్మూ కశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికల రెండో విడత పోలింగ్‌

నేషనల్, న్యూస్ వెలుగు; జమ్మూ కశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికల రెండో విడత పోలింగ్‌ ముగిసింది.మొత్తం ఆరు జిల్లాలలోని 26 స్థానాలకు జరిగిన పోలింగ్ లో 25లక్షల 78వేల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరిగిన పోలింగ్ ప్రక్రియ జరిగింది.

Author

Was this helpful?

Thanks for your feedback!