
మన గుండెను మనమే కాపాడుకుందాం
కర్నూలు, న్యూస్ వెలుగు; మన గుండెను మనమే కాపాడుకోవాలని జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ అన్నారు. ప్రజలు ఆరోగ్యo కోసం అవగాహన ర్యాలీ ని జెండా ఊపి ప్రారంభించిన జిల్లా ఎస్పీ .ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించాలి.
Was this helpful?
Thanks for your feedback!