
కనకదాసు జయంతి వేడుకలో ఎంపీ బస్తిపాటి నాగరాజుకు అవమానం
కర్నూలు, న్యూస్ వెలుగు; రాష్ట్ర ప్రభుత్వం తరపున ఈ రోజుకర్నూలు జిల్లా జరిగిన శ్రీ భక్త కనకదాసు జయంతి రోజు స్టేజి పై వేసిన ఫ్లెక్సీ లో కర్నూలు పార్లమెంట్ సభ్యులు బస్తిపాడు నాగరాజు ఫోటో లేకపోవడం కురువ కులజులను అవమానించడమే నని కర్నూలు జిల్లా కురువ సంఘం ప్రధాన కార్యదర్శి ఎం. కె. రంగస్వామి జిల్లా ఉపాధ్యక్షులు పెద్దపాడు ధనుంజయ, కె. పుల్లన్న, మహిళా విభాగం అధ్యక్షురాలు శ్రీలీలమ్మ బాధను వ్యక్తపరిచారు.
Was this helpful?
Thanks for your feedback!
			

 Mahesh Goud Journalist
 Mahesh Goud Journalist