
పంటల భీమను చెల్లించి రైతులను ఆదుకోండి : మాజీ ముఖ్యమంత్రి
అమరావతి : మాజీ ముఖ్యమంత్రి YSRCP అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు. గడిచిన కాలంలో సరైన వర్షాలు లేక రైతులు అనేక ఇబ్బందులు పడుతుంటే YSRCP పై కక్షతో రైతులను ఇబ్బంది పెట్టె కార్యక్రమాన్ని చేపట్టిందని వారు అన్నారు. గతేడాది ఖరీఫ్ పంటల బీమా ప్రీమియాన్ని వెంటనే విడుదల చేయాలని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వైసీపి ప్రభుత్వంలో ఏటా ఏప్రిల్, మే నెలల్లో పంటల బీమా ప్రీమియం చెల్లించి, పంట నష్టపోయిన రైతులను జూన్లో ఆదుకున్నామని వారు ప్రభుత్వానికి గుర్తు చేశారు.
Was this helpful?
Thanks for your feedback!