
కలెక్టర్లకు కీలక సూచనలు చేసిన ముఖ్యమంత్రి
Amaravathi (అమరావతి) : ఆంధ్ర ప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జిల్లా కలెక్టర్ల సదస్సు నిర్వహించారు. అన్ని జిల్లా కలెక్టర్లు, వివిధ శాఖల ఉన్నతాధికారులు ఈ సదస్సుకు హాజరయ్యారు.వెలగపూడి సచివాలయంలో జరిగిన ఈ సదస్సులో ముఖ్యమంత్రితో పాటు ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్,మంత్రులు పాల్గొన్నట్లు వెల్లడించారు. ఆయా జిల్లాలో ఉన్న ఆర్థిక సామాజిక అంశాలను సీఎం చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. రాబోయే కాలంలో వివిద పథకాల అమలుతీరుపై చర్చినట్లు CMO అధికారులు వెల్లడించారు.
Was this helpful?
Thanks for your feedback!