కొత్త కార్యక్రమాన్ని తీసుకరానున్న ప్రభుత్వం

కొత్త కార్యక్రమాన్ని తీసుకరానున్న ప్రభుత్వం

Amaravathi అమరావతి : ఆంధ్రప్రదేశ్ సీఎం  నారాచంద్రబాబు నాయుడు కొత్త కార్యక్రమాన్ని చేపట్టానున్నట్లు వెలగపూడిలోని సచివాలయంలోని కలెక్టర్ల సమావేశంలో ఆయాన తెలిపారు. ప్రతి నెల ఒకటో తరికున ” ప్రజల సేవలో ” కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వెల్లడించనున్నారు. ఈ కార్యక్రమానికి సంబందించిన మార్గదర్శకాలను ఇవ్వాలని cmo అధికారులను ఆయన ఆదేశించారు. గత ఇదేళ్ల పాలనలో ప్రజలు అదుర్కొన్న అనేక సమస్యలపై వచ్చిన ఫిర్యాదులను తక్షణం పరిస్కరించేలా అడికారులు సన్నదం కావాలన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!