
అదినేత వైస్ జగన్ మోహన్ రెడ్డి రుణపడి ఉంటాం
హోలగుంద, న్యూస్ వెలుగు: మండలానికి చెందిన వైసీపీ నాయకులను పలు విభాగాల ప్రతినిధులుగా నియమించారు.ఇందులో తాలూకా సోషల్ మీడియా ప్రతినిధిగా మౌనేష్,వాలంటీయర్స్ విభాగంనకు చాకలి శంకర్,బిసి సెల్ ప్రతినిధిగా గోవింద్ ను నియమితులయ్యారు.దీంతో వారు మాట్లాడుతూ తమను గుర్తించిన అధినేత వైస్ జగన్ మోహన్ రెడ్డి,ఎమ్మెల్యే బూసినే విరుపాక్షికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
Was this helpful?
Thanks for your feedback!