
రోడ్డు ప్రమాదకర బాధితులను ఆదుకుంటాం :డిప్యూటీ సీఎం
చిత్తూరు : చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం మొగలి కనుమదారిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందారని తెలిసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతికి గురయ్యాను. ఈ ఘోర ప్రమాదంలో ఆర్టీసీ బస్సు డ్రైవర్ తో సహా ఎనిమిది మంది మృత్యువాత పడటం, 31 మంది గాయపడటం బాధాకరం అన్నారు . మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు .

Was this helpful?
Thanks for your feedback!