అమ్మవారికి  బంగారు నత్తు ను అందజేసిన భక్తుడు

అమ్మవారికి బంగారు నత్తు ను అందజేసిన భక్తుడు

విజయవాడ, న్యూస్ వెలుగు;  శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం లో చీపురుపల్లి, విజయనగరం జిల్లా కు చెందిన దాత వేలూరి అమోఘ్, కుటుంబసభ్యులు శ్రీ అమ్మవారి దేవస్థానంలో జరుగు అన్నదానం నిమిత్తం రూ.1,00,000/-లు మరియు అమ్మవారి అలంకరణ నిమిత్తం 10.5 గ్రాములు బరువు కలిగిన బంగారు నత్తు ను ఆలయ డిప్యూటీ ఈవో ఎం. రత్న రాజు ని కలిసి విరాళముగా చెక్కు రూపములో అందజేశారు.

ఈ సందర్బంగా ఆలయ అధికారులు దాత కుటుంబం నకు అమ్మవారి దర్శనం కల్పించి, వేదపండితులుచే వీరికి వేదార్వచనం చేయించగా ఆలయ డిప్యూటీ ఈవో అమ్మవారి శేషవస్త్రం, ప్రసాదం, చిత్రపటం అందజేశారు.

Author

Was this helpful?

Thanks for your feedback!