
గ్రామాల సుస్థిర అభివృద్ధి లక్ష్యం పై శిక్షణ
హోళగుంద,న్యూస్ వెలుగు: మండల కేంద్రంలో గురువారం స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపిడిఓ విజయ లలిత అధ్యక్షతన గ్రామాల సుస్థిర అభివృద్ధి లక్ష్యం పై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.జిల్లా అధికారుల ఆదేశాల మేరకు గ్రామీణ సుస్థిర అభివృద్ధి పై పంచాయితీ కార్యదర్శులు,సర్పంచ్లు,సచివాలయం సిబ్బందికి శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ టీఓటీ రాజశేఖర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో చెప్పాటల్సిన అభివృద్ధి పనుల ప్రణాళిక,నిధులు పలు అంశం పై అవగాహన కల్పించారు.గ్రామీణ ప్రాంతాలలో అభివృద్ధి పనులు అధికారుల విధులు భాధ్యత వంటి అంశాల గురించి తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారులు బిందు మాధవి,రాధ,ఐసిడీఎస్ సూపర్ వైజర్ శిబా రాణి,పంచాయితీ కార్యదర్శులు,సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
Was this helpful?
Thanks for your feedback!