నీటిపారుదల ఎన్నికలో తెలుగు తమ్ముళ్లు ప్రభంజనం

నీటిపారుదల ఎన్నికలో తెలుగు తమ్ముళ్లు ప్రభంజనం

హోళగుంద, న్యూస్ వెలుగు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన నీటి సంఘాల ఎన్నికలు శనివారం ఆలూరు నియోజకవర్గం టిడిపి ఇంచార్జీ వీరభద్ర గౌడ ఆధ్వర్యంలో టిడిపి తెలుగు తమ్ముళ్లు ప్రభంజనం సృష్టించారు.ఈ సందర్భంగా ఆలూరు నియోజకవర్గం టిడిపి ఇంచార్జీ వీరభద్ర గౌడ పాత్రికేయులతో మాట్లాడుతూ నీటి సంఘాల ఎన్నికలలో టిడిపి తెలుగు తమ్ముళ్లు ఎంతో ఉత్సాహంగా…..ఉల్లాసంగా ప్రభంజనం సృష్టించినందుకు ఎంతో సంతోషంగా ఉందన్నారు.ఈ కార్యక్రమంలో హోళగుంద టిడిపి మండల కన్వీనర్ తిప్పయ్య,ఆలూరు టిడిపి మండల కన్వీనర్ అశోక్ యాదవ్,హలహర్వి టిడిపి మండల కన్వీనర్ సుధాకర్,టిడిపి సీనియర్ నాయకులు రామదుర్గం తిమ్మయ్య,నగరడోన కిష్టప్ప,రామనాథ్ యాదవ్,అట్టేకల్ బాబు,రఘుప్రసాద్ రెడ్డి,మిక్కిలి ప్రసాద్,టిడిపి సీనియర్ నాయకులు,కార్యకర్తలు,మాజీ సర్పంచ్లు,వార్డు సభ్యులు,మాజీ ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!