కీలక ప్రకటన చేసిన ఆధార్

కీలక ప్రకటన చేసిన ఆధార్

New Delhi : భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ ఆధార్ నుంచి కీలక ప్రకటన చేసింది. దేశంలో ఆధార్ ఫ్రీ అప్‌డేషన్‌కు గడువు ఈ రోజుతో ముగియనుండగా.. 2025 జూన్ 14 వరకు పొడిగిస్తూ.. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా -UIDAI ప్రకటించింది.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS