
వరదలపై సహాయక చర్యలు వేగం పెందచండి : సీఎం
హిమాచల్ ప్రదేశ్ : ఉన్నతాధికారులతో హిమాచల్ప్రదేశ్ సీఎం సమీక్షించారు.
వరదల కారణంగా 50 మందికిపైగా పౌరులు గల్లంతైన నేపథ్యంలో ఈ సమీక్ష నిర్వహించినట్లు CMO అధికారులు తెలిపారు. అధికారులు ప్రజలకు చేయాల్సిన తక్షణ సహాయక చర్యలు వేగవంతం చేయాలని.
ఇప్పటివరకు రెండు మృతదేహాల వెలికితీత జరిగిందని అధికారికంగా మీడియా కు తెలిపారు.
Was this helpful?
Thanks for your feedback!
			

 Anji Ramu
 Anji Ramu