
జడ్పీ చైర్మన్ ను కలిసిన మండల నాయకులు
హోళగుంద, న్యూస్ వెలుగు: కర్నూల్ జిల్లా జడ్పీ చైర్మన్ ను బుధవారం మండల వైసిపి సీనియర్ నాయకుడు శేషప్ప,ఎంపీపీ తనయుడు ఈశ,ఎంపీటీసీలు,సర్పంచ్ పార్టీ నాయకులు మర్యాద పూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలాభివృధికి ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరారు.ఈ కార్యక్రమంలో సులువాయి సర్పంచ్ మౌలాలి,ఎల్లార్తి సర్పంచ్ చాముండేశ్వరి,ఎంపీటీసీలు శివన్న,షేక్షవలి,మంజునాయక్,మల్లయ్య,పార్టీ నాయకులు గిరి,రఫీ,చంద్ర,రవి తదితరులు పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!