
సమస్యలు పరిష్కారించడానికే రెవిన్యూ సదస్సు
హోళగుంద, న్యూస్ వెలుగు: రైతుల సమస్యల పరిష్కారం కోసం కార్యాలయాల చుట్టూ తిరగకుండా ప్రజల వద్దకే వెళ్లి సమస్యలు తెలుసుకుని పరిష్కారించడానికే రెవిన్యూ సదస్సు నిర్వహిస్తున్నట్లు తహసీల్దార్ సతీష్ అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న రెవిన్యూ సదస్సులలో భాగంగా బుధవారం గెజ్జెహళ్ళి గ్రామంలో సర్పంచ్ అరుబట్ల నాగమ్మ అధ్యక్షతన రెవిన్యూ సదస్సు నిర్వహించారు.ఈ సందర్భంగా అధికారులు
 
  రెవిన్యూ సమస్యలు ఉన్న రైతులతో అర్జీలు స్వీకరించారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ నిజాముద్దీన్,సర్పంచ్ తనయుడు గిరి మల్లప్ప,డీలర్ బాబుసాబ్,నబి రసూల్,రామ పూజారి రామలింగ,సేకన్న,రామలింగ,అశోక్ స్వామి, విఆర్వోలు, దామోదర పర్లేదా లక్ష్మీ నారాయణ రెడ్డి పంచాయతీ సెక్రటరీ రంగస్వామిసచివాలయం సిబ్బంది,గ్రామ సేవకులు తదితరులు పాల్గొన్నారు.
 రెవిన్యూ సమస్యలు ఉన్న రైతులతో అర్జీలు స్వీకరించారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ నిజాముద్దీన్,సర్పంచ్ తనయుడు గిరి మల్లప్ప,డీలర్ బాబుసాబ్,నబి రసూల్,రామ పూజారి రామలింగ,సేకన్న,రామలింగ,అశోక్ స్వామి, విఆర్వోలు, దామోదర పర్లేదా లక్ష్మీ నారాయణ రెడ్డి పంచాయతీ సెక్రటరీ రంగస్వామిసచివాలయం సిబ్బంది,గ్రామ సేవకులు తదితరులు పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!
			

 Journalist M. Mahesh Gouda
 Journalist M. Mahesh Gouda