
వైభవంగా శ్రీ అయ్యప్ప స్వామి పడిపూజ కార్యక్రమం
హోళగుంద, న్యూస్ వెలుగు: మండల కేంద్రంలో ఆదివారం శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో అయ్యప్ప మాలదారుల ఆధ్వర్యంలో శ్రీ 
 
  అయ్యప్ప స్వామి పడిపూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ముఖ్యంగా గ్రామానికి చెందిన బసవ స్వామి అయ్యప్ప మాల ధరించేందుకు 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా స్వామివారి ఆలయంలో పడి పూజా కార్యక్రమాన్ని చేపట్టారు. ఆలయానికి వచ్చిన భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.
అయ్యప్ప స్వామి పడిపూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ముఖ్యంగా గ్రామానికి చెందిన బసవ స్వామి అయ్యప్ప మాల ధరించేందుకు 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా స్వామివారి ఆలయంలో పడి పూజా కార్యక్రమాన్ని చేపట్టారు. ఆలయానికి వచ్చిన భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.
Was this helpful?
Thanks for your feedback!
			

 Journalist M. Mahesh Gouda
 Journalist M. Mahesh Gouda