
శబరిమలకు ప్రత్యేక రైళ్ళు : స్టేషన్ మాస్టర్
నంద్యాల : శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తుల సౌకర్యార్థం డిసెంబర్ 20 తేదీ నుంచి జనవరి 20వ తేదీ వరకు ప్రత్యేక రైలు నడుస్తోందని నంద్యాల రైల్వే స్టేషన్ మేనేజర్ చంద్రశేఖర్ తెలిపారు. ప్రయాణికులకు మెరుగైన రావణ సౌకర్యాలు రైల్వే శాఖా అందిస్తునట్లు స్టేషన్ మేనేజర్ తెలిపారు. ఎలాంటి సమాచారానికైన రైల్వే వెబ్ సైటును సందర్సిన్చవచ్చని తెలిపారు. మరింత సమాచారం కోసం కేంద్ర రైల్వే హెల్ప్ లైన్ నెంబర్ ను సంప్రదించవచ్చని పేర్కొన్నారు. 
 
Was this helpful?
Thanks for your feedback!
			

 DESK TEAM
 DESK TEAM