జోనల్ స్థాయి క్రీడా పోటీల్లో విద్యార్థుల ఉత్తమ ప్రతిభ

జోనల్ స్థాయి క్రీడా పోటీల్లో విద్యార్థుల ఉత్తమ ప్రతిభ

హోళగుంద, న్యూస్ వెలుగు: ఆదోని రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో 22న జోనల్ స్థాయిలో నిర్వహించిన క్రీడా పోటీల్లో హోళగుంద జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్ధులు అద్భుత ప్రతిభ కనబరిచారు.ఈ సందర్భంగా సోమవారం జోనల్ స్థాయిలో నిర్వహించిన కబ్బడి పోటీల్లో విద్యార్థులు జట్టు రన్నర్ గా,విద్యార్థినియులు జట్టు విన్నర్ గా నిలవడంతో విద్యార్థులను సోమవారం పాఠశాల ఛైర్మెన్ ద్వారక నాథ్,పాఠశాల ప్రధానోపాధ్యాయులు నజీర్ అహ్మద్ అభినందించారు.అలాగే క్రీడల్లో మరిన్ని అద్భుత ప్రదర్శన కనబరిచి పాఠశాలకు,గ్రామానికి,తల్లితండ్రులకు మంచి తీసుకురావాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఉపాద్యాయులు,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!