నేడు  నగరపాలకలో సమస్యల అర్జీలు స్వీకరణ

నేడు నగరపాలకలో సమస్యల అర్జీలు స్వీకరణ

న్యూస్ వెలుగు, కర్నూలు; నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కమిషనర్ ఎస్.రవీంద్రబాబు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటల నుండి కార్యక్రమం ప్రారంభమవుతుందని, ప్రజలు తమ కాలనీల్లో ఉన్న స్థానిక సమస్యలను తమ దృష్టికి తీసుకురావచ్చని సూచించారు.

Author

Was this helpful?

Thanks for your feedback!