
అమ్మవారిని దర్శించుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హై కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్ హరినాధ్
విజయవాడ, న్యూస్ వెలుగు: శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం లో అమ్మవారి ఆలయమునకు విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హై కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్ హరినాధ్ దంపతుల వారు.. వీరికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అమ్మవారి దర్శనం కల్పించిన డిప్యూటీ ఈవో ఎం. రత్న రాజు.. అనంతరం వీరు శ్రీ అమ్మవారి పంచహారతుల సేవలో పాల్గొన్నారు. అనంతరం వీరికి ఆలయ వేద పండితులు వేదాశీర్వచనం చేయగా ఆలయ డిప్యూటీ ఈవో అమ్మవారి శేషవస్త్రo, ప్రసాదం మరియు చిత్రపటం అందజేశారు
Was this helpful?
Thanks for your feedback!