
జిల్లా కాంగ్రెస్ ఓబీసీ జిల్లా చైర్మన్ డివి సాంబశివుడు
కర్నూలు, న్యూస్ వెలుగు; కర్నూలు జిల్లా కాంగ్రెస్ కమిటీ ఓబిసి డిపార్ట్మెంట్ జిల్లా చైర్మన్ గా డివి సాంబశివుడు నియమించడ మయినది. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పి మురళీకృష్ణ సూచన మేరకు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిలా రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర ఓబిసి డిపార్ట్మెంట్ చైర్మన్ సొంటి నాగరాజు సాంబశివుడికి విజయవాడలో నియామక పత్రం అందజేశారు. సాంబశివుడు మాట్లాడుతూ నా మీద నమ్మకంతో ఓబిసి చైర్మన్ గా నియమించిన శ్రీమతి వైఎస్ షర్మిలమ్మ సొంటి నాగరాజు మరియు మురళీకృష్ణ కృష్ణ కృతజ్ఞతలు తెలియజేసి జిల్లాలో ఓబిసి విభాగాన్ని బలోపేతం చేసి రాహుల్ గాంధీ 
ప్రధానిగా చేయడమే ప్రతి కార్యకర్త లక్ష్యమని సాంబశివుడు అభిప్రాయపడ్డారు.
Was this helpful?
Thanks for your feedback!
			

 Journalist Sekur Gangadhar
 Journalist Sekur Gangadhar