అభ్యుదయ కవితలు,కథలకు ఆహ్వానం — అరసం

అభ్యుదయ కవితలు,కథలకు ఆహ్వానం — అరసం

కర్నూలు, న్యూస్ వెలుగు; అభ్యుదయ రచయితల సంఘం (అరసం) కర్నూలు జిల్లా శాఖ ఆధ్వర్యంలో అరసం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు ఆచార్య రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి ,వల్లూరు శివప్రసాద్ ల పర్యవేక్షణలో కవితలు మరియు కథలతో కూడిన రెండు పుస్తకాలను ప్రచురిస్తున్నట్లు అరసం కర్నూలు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కలం ప్రహ్లాద్, కొత్తపల్లి సత్యనారాయణలు పత్రికా ప్రకటనలో తెలియజేశారు .కనుక కర్నూలుజిల్లావాసులైన కవులు,రచయితలు అభ్యుదయ సామాజిక* నేపథ్యంతో కూడిన కవితలను కథలను రాసి పంపవలసినదిగా కోరారు. కథల విషయంలో మాత్రం ఇంతవరకు పుస్తక ప్రచురణకు నోచుకోని నూతన కథకులకు మాత్రమే అవకాశం
ఉంటుందని తెలిపారు. ఈ సదా అవకాశాన్ని కర్నూలు జిల్లా అభ్యుదయ కవులు రచయితలు సద్వినిగం
చేసుకోవాలని కర్నూలు జిల్లా కవులకు,రచయితలకు కోరారు.
వివరాలకు
జిల్లా అధ్యక్షుడు కలం ప్రహ్లాద్ సెల్ నంబర్ 9985355456 ను సంప్రదించాలని తెలిపారు.

Author

Was this helpful?

Thanks for your feedback!