కర్నూలు రేంజ్ డీఐజీ ని  కలిసిన హ్యూమన్ రైట్స్ సంస్థ ప్రతినిధులు

కర్నూలు రేంజ్ డీఐజీ ని కలిసిన హ్యూమన్ రైట్స్ సంస్థ ప్రతినిధులు

కర్నూలు, న్యూస్ వెలుగు;  కర్నూలు రేంజ్ డీఐజీ బంగ్లా నందు కర్నూల్ రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ ఆయన చాంబర్ లో మర్యాదపూర్వకం కలిసిన హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా హెచ్ఆర్పిసిఐ సంస్థ నేషనల్ చైర్మన్ ఆర్ కె .కంబగిరి స్వామి గారు మరియు హ్యూమన్ రైట్స్ రాష్ట్ర ఎడ్యుకేషనల్ చైర్మన్ రమణయ్య జిల్లా హ్యూమన్ రైట్స్ ఎడ్యుకేషనల్ & పబ్లిక్ రిలేషన్ సెల్ చైర్మన్ అయ్యన్న అనంతరం డిఐజి మాట్లాడుతూ హ్యూమన్ రైట్స్ సంస్థ విధుల గురించి సంస్థ చేసే కార్యక్రమాల గురించి అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా పాల్గొన్నవారు హ్యూమన్ రైట్స్ వాలంటరీస్ మెంబర్స్ పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!