వివిధ కోర్సుల ద్వారా స్వయం ఉపాధిలో రాణించాలి

వివిధ కోర్సుల ద్వారా స్వయం ఉపాధిలో రాణించాలి

 కర్నూలు, న్యూస్ వెలుగు; విద్యార్థినులు వివిధ కోర్సులను నేర్చుకోవడం ద్వారా స్వయం ఉపాధిలో రాణించి కుటుంబ అభివృద్ధితోపాటు సమాజ అభివృద్ధి చేయాలని స్పెషల్ పోలీస్ డిఎస్పి మహబూబ్ బాషా అన్నారు. శుక్రవారం
‘రాజ్ కుమార్ ఫౌండేషన్ ద్వారా బ్యూటిషన్ కోర్సు’ కర్నూల్ లోని సెయింట్ జోసఫ్ కాలేజీ లో బ్యూటిషన్ సర్టిఫికేషన్ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ కోర్సు డిగ్రీ 1, 2, 3 సంవత్సరం చదివే విద్యార్థినులకు ఏర్పాటు చేయగా డి.ఎస్.పి ముఖ్యఅతిథిగా హాజరై బ్యూటీషియన్ కోర్సును ప్రారంభించారు. సందర్భంగా సమస్య నిర్వాహకురాలు రత్నకుమారి వారిని ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ విద్యార్థినిలు చదువుతోపాటు స్వయం ఉపాధి కోర్సులు నేర్చుకుని వారి కుటుంబ పోషణతో పాటు సమాజానికి కూడా వారు స్ఫూర్తి అనంతరం డిఎస్పీని సన్మానించారు. కార్యక్రమంలో ప్రభుత్వ జునీయర్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్ నాగస్వామి నాయక్, సెయింట్ జోసఫ్ కళాశాల ప్రిన్సిపాల్ శాంత, రఫీయా బేగం తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!